Wednesday, February 26, 2025
HomeTrending News

వ్యాక్సిన్ కోసం ప్రజల పడిగాపులు

జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ వ్యాక్సిన్ కోసం ప్రజల రద్దీ ఎక్కువ కావడంతో ఓల్డ్ హై స్కూల్ కు వ్యాక్సినేషన్ సెంటర్ ను మార్చిన వైద్యాధికారులు.  ఉదయం 8...

మేడ్చల్ రహదారికి మహర్దశ

పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రజలకు రవాణా సౌకర్యార్థం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సుచిత్ర జంక్షన్ తో సహా మూడు ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని రాష్ట్ర రోడ్లు-భవనాలు...

పునరావాసంపై అలసత్వం వద్దు: సిఎం

CM Jagan Suggested Officials To Concentrate On Polavaram RR Works : అలసత్వానికి తావులేకుండా పోలవరం పునరావాస పనులపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు....

హోదాపై చర్చకు వైసీపీ నోటీసు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై రాజ్యసభలో వెంటనే చర్చ చేపట్టాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయి రెడ్డి రాజ్యసభ చైర్మన్‌కు ఈరోజు నోటీసు ఇచ్చారు. సభా నియమ నిబంధనలలోని...

ఈటెల సంచలన వ్యాఖ్యలు

నన్ను చంపడానికి జిల్లా మంత్రి కుట్ర చేస్తున్నాడు. హంతక ముఠాతో చేతులు కలిపారని నాకు సమాచారం వచ్చిందని బిజెపి నేత ఈటెల రాజేందర్ ఆరోపించారు. నరహంతకుడు నయిం చంపుతా అంటేనే భయపడలేదు మీ...

లోక్ సభ స్పీకర్ కు రేవంత్ లేఖ

రాష్ట్రంలోని వివిధ అంశాలపై లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు మల్కాజ్ గిరి ఎం.పీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి లేఖ రాశారు. నేను తెలంగాణ లోని మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి లోకసభ...

పాకిస్తాన్ లో ఘోర రోడ్డు ప్రమాదం

పాకిస్తాన్ లో ఈ రోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 30 మంది చనిపోయారు. మరో 30 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రం సియాల్ కోట్...

టిటిడిపి సారథి బక్కని నర్సింలు

తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బక్కని నర్సింహులు నియామకం. ఈ మేరకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు. సుదీర్ఘ కాలంగా తెలుగుదేశం పార్టీకి నర్సింలు...

పార్లమెంటు సమావేశాలు ప్రారంభం

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ఈ రోజు నుంచి ప్రారంభం అయ్యాయి. నేటి నుంచి 19 రోజుల పాటు అంటే ఆగస్టు 13 వరకు సమావేశాలు కొనసాగుతాయి. ఉభయ సభలూ కరోనాకు పూర్వం ఉన్న...

ఇకపై స్టేషన్లోనే టికెట్లు…

కరోనా తీవ్రత తగ్గడంతో 82 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించినట్లు దక్షిణ మధ్య రైల్వే GM గజానన్ మాల్యా ప్రకటించారు. ఇందులో 16 ఎక్స్ ప్రెస్, 66 ప్యాసింజర్ రైళ్లు ఉన్నట్లు తెలిపారు. ఈరోజు...

Most Read