ఎన్టీఆర్ ఒక వ్యక్తి కాదని, శక్తి అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటకలోని బళ్లారిలో NTR విగ్రహాన్ని చంద్రబాబు ఆవిష్కరించారు. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సమయంలో ఇలాంటి విగ్రహం...
మనస్చేన లగ్నం గురోరంఘ్రి పద్మే తథః కిమ్ ? అంటూ మన మనసును ఎక్కడ కేంద్రీకరించాలి అంటే గురువు పాదపద్మాలమీద అని గుర్వష్టకంలో శంకర భగవత్పాదులు చెప్పారు . గురువులేని విద్య గుడ్డి...
దుబాయిలో మంత్రి కే తారక రామారావు పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. తన పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు మంత్రి తారక రామారావు. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి భారీ...
మహారాష్ట్రలో మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం మళ్లీ ఊపందుకొన్నది. మూడు రోజుల క్రితం జాల్నా జిల్లాలో పోలీసుల లాఠీచార్జిని నిరసిస్తూ సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఆందోళనలు ఈ రోజు కూడా కొనసాగుతున్నాయి. పుణె...
హైదరాబాద్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో మూడు గంటలు భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్కు రెడ్ అలర్ట్...
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భార్య జిల్ బైడెన్కు కోవిడ్ సోకింది. కోవిడ్ పరీక్షలో ఆమె పాజిటివ్గా తేలారు. అధ్యక్షుడు బైడెన్కు మాత్రం పరీక్షలో నెగటివ్ వచ్చినట్లు శ్వేతసౌధం వెల్లడించింది. 72 ఏళ్ల...
ఓబీసీ రిజర్వేషన్లలో భారీ మార్పులకు కేంద్రం తెరతీస్తున్నట్టు వస్తున్న వార్తలపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై రోహిణి కమిషన్ కేంద్రానికి ఇటీవల నివేదిక సమర్పించినప్పటికీ అందులోని అంశాలను ప్రభుత్వం బహిర్గతం చేయలేదు. బీసీ...
త్వరలో జరగబోయే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపచేయాలని రాజకీయ పార్టీలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న మహిళా బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేలా...
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ఈ తెల్లవారుజామున సుప్రభాత సేవ సమయంలో షారూఖ్ తన కుమార్తె సుహానా, నయనతార, ఆమె భర్త విఘ్నేశ శివన్ లతో...