అమరావతి భూ కుంభకోణంపై త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికను రాష్ట్ర కేబినేట్ ఆమోదించినట్లు తెలుస్తోంది. నేడు సచివాలయంలో ముఖ్యమంతి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరుగుతోంది. మొత్తం 55...
ప్రజల కోసం పనిచేసే ఏ వ్యవస్థ అయినా మంచిదేనని, నలుగురైదుగురు తప్పుచేసినంత మాత్రాన మొత్తం వ్యవస్థనే తప్పుబట్టడం మంచిది కాదని విజయవాడ ఎంపి కేశినేని నాని అభిప్రాయపడ్డారు. ఇప్పుడు వాలంటీర్లు అయినా, గతంలో...
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ జులై 17న బెంగళూర్లో జరిగే విపక్ష పార్టీల తదుపరి సమావేశానికి హాజరవుతారు. ఈ సమావేశానికి హాజరు కావాలని 24 పార్టీలకు ఆహ్వానం పంపారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు...
రాష్ట్రవ్యాప్తంగా 103 రైతు బజార్లలో టమాటాను సబ్సిడీపై అందిస్తున్నామని వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెల్లడించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు వినియోగదారులకు కూడా అందుబాటులో ధరలు ఉండాలన్నది...
తెలంగాణలో రైతులకు అందిస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్తును రద్దు చేస్తామంటున్న కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కన్నెర్ర చేశారు. తెలంగాణ రైతాంగం పై ఎందుకంత అక్కసు వెళ్ళగకుతున్నారని, ఎందుకు...
దేశ ఐక్యక, భారత సమగ్రత కోసం, పేద మధ్య తరగతి ప్రజల కోసం పోరాడుతోన్న రాహుల్ గాంధీ గారి పై మోడీ ప్రభుత్వం కక్షగట్టి ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని అప్రజాస్వామికంగా రద్దు...
ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ అందించింది కాంగ్రెస్ పార్టీ అని కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి తెలిపారు.
రైతు బంధు, ఉచిత విధ్యుత్ పై కాంగ్రెస్ పార్టీ విధానాన్ని...
పశ్చిమ బెంగాల్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గడ్డి పూల విప్లవం కొనసాగుతోంది. పెద్దసంఖ్యలో గ్రామ పంచాయతీ సీట్లను పాలక టీఎంసీ కైవసం చేసుకుంటోంది. మరోవైపు కాషాయ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఎంసీ...
అత్యంత కీలకమైన నాటో కూటమిలో 32వ సభ్య దేశంగా అడుగుపెట్టడానికి స్వీడన్కు మార్గం సుగమమైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తటస్థంగా ఉంటూ వచ్చిన ఆ దేశం ఇప్పుడు రష్యా వ్యతిరేక బృందంలో చేరనుంది....
తెలంగాణ వ్యాప్తంగా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిలో పంచాయితీ కార్యదర్శుల పాత్ర అభినందనీయమని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తెలిపారు. దేశవ్యాప్తంగా వున్న గ్రామాలతో పోటీపడి తెలంగాణ పల్లెలు సాధించిన జాతీయ అవార్డుల్లో వారి కృషి...