దావోస్ లో మొదలైన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు ఆంధ్ర ప్రదేశ్ కు ఆహ్వానం అందలేదంటూ తెలుగుదేశం చేస్తోన్న ప్రచారాన్ని ప్రభుత్వ వర్గాలు ఖండించాయి. ఈ సమావేశాలకు ఆహ్వానిస్తూ ఫోరం అధ్యక్షుడు అధికారికంగా...
జాతీయ రాజకీయాలపై రేపు సీఎం కేసీఆర్ దశ దిశ చూపిస్తారని మంత్రి హరీశ్ రావు అన్నారు. రేపు ఖమ్మంలో జరగనున్న బీఆర్ఎస్ తొలి బహిరంగ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.....
న్యూజిలాండ్ తో రేపు జరిగే వన్డే మ్యాచ్ కోసం హైదరాబాద్ చేరుకున్న టీమిండియా ప్లేయర్లు నిన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు హాజరయ్యారు. హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా ఆ వేడుకకు విచ్చేశారు....
మల్టీ గిగా వాట్ లిథియం క్యాథోడ్ మెటీరియల్ తయారీ కేంద్రం తెలంగాణలో ఏర్పాటు కానుంది. బ్యాటరీల తయారీలో అంతర్జాతీయంగా ఎంతో పేరున్న అలాక్స్ అడ్వాన్స్ మెటీరియల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కేంద్రాన్ని నెలకొల్పుతుంది....
ఆఖరి నిజాం మనుమడు ముకర్రమ్ రుూ అంత్యక్రియలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలనే నిర్ణయం సరికాదు. అలా చేస్తే తెలంగాణా పోరాటాల చరిత్రను,నిజాం వ్యతిరేఖ పోరాటంలో నాటి ప్రజలు చేసిన...
లడఖ్, కశ్మీర్ రాష్ట్రాలు కనిష్ఠ ఉష్ణోగ్రతలతో గజగజ వణికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు అతిశీతలంగా మారాయి. లడాఖ్లోని ద్రాస్ పట్టణంలో ఈ రోజు (మంగళవారం) మైనస్ 29 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. లోయల్లో...
తెలంగాణలో తన కార్యకలాపాలను రెట్టింపు చేయనున్నట్లు అంతర్జాతీయ దిగ్గజ సంస్థ పెప్సికో ప్రకటించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మంత్రి కే తారక రామారావు తో జరిగిన సమావేశంలో పెప్సికో సంస్థ ప్రతినిధులు...
చైనాలో జనాభా తగ్గుతోంది. గత ఏడాది జనాభా గణనీయంగా తగ్గినట్లు అధికారులు ప్రకటించారు. గడిచిన 60 ఏళ్లతో పోలిస్తే గత ఏడాదిలె తొలిసారి జనాభా సంఖ్య తగ్గినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన డేటాను...
రిమోట్ ఓటింగ్ విధానాన్ని బీ.ఆర్.ఎస్. పార్టీ తరపున వ్యతిరేకిస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ తెగేసి చెప్పారు. ఆ పద్ధతి దేశంలో అవసరం లేదన్నారు. ఢిల్లీలో ఈ.సీ. సమావేశం...