Wednesday, April 30, 2025
HomeTrending News

పారిశ్రామిక వేత్తలకు అందుబాటులో.. : సిఎం జగన్

పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండగా ఉంటుందని, వారికి ఎప్పుడు ఎలాంటి సాయంకావాలన్నాఒక్క ఫోన్ కాల్ చాలని... తాము అందుబాటులోకి వస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు.  ఈజ్...

పాక్ సైన్యానికి వ్యతిరేకంగా నిరసనలు

మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌పై హత్యాయత్నం ఘటనపై ఖైభర్ పఖ్తుంక్వ రాష్ట్రంలో నిరసనలు వెల్లువెత్తాయి. నిన్న రాత్రి నుంచి పౌరులు వీధుల్లోకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఇమ్రాన్ సొంత రాష్ట్రం కావటం......

మైనార్టీలను ఆదుకున్నది టిడిపియే: బాబు

రాష్ట్రంలో మైనారిటీల సంక్షేమానికి పాటుపడింది తెలుగుదేశం పార్టీ మాత్రమేనని ఆ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో అన్ని వర్గాలనూ మోసం...

ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్దం – మంత్రి గంగుల

రాష్ట్రంలో ఈ వానాకాలం కోటీ యాబై లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యంలో.. యాబై లక్షలు ఇతర అవసరాలకు తీసుకోగా కోటి మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంతో ప్రక్రియ ప్రారంభించామని సివిల్ సప్లైశాఖ...

భారత్ జోడో యాత్రకు ఒకరోజు విరామం

రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్రకు నవంబర్ 4 న ఒక రోజు విరామం ప్రకటించారు. నవంబర్ 5 న తెలంగాణలోని మెదక్ నుండి మళ్లీ యాత్ర ప్రారంభిస్తాము" అని భారత్ జోడో...

ప్రగతిభవన్ వ్యవహారపై మంత్రి కొప్పుల వివరణ

హైదరాబాద్ ప్రగతి భవన్ లో గురువారం సాయంత్రం జరిగిన ప్రెస్ మీట్ వ్యవహారం సోషల్ మీడియా లో రచ్చ అవుతోంది. సిఎం కెసిఆర్ దళిత మంత్రిని అవమానపరిచారని... దానికి సంబంధించిన వీడియో నెట్...

భోగాపురం ఎయిర్ పోర్ట్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఆంధ్ర ప్రదేశ్ హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  దీనిపై దాఖలైన అన్ని పిటిషన్లను కొట్టివేస్తూ, గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేసింది.  దీనితో భోగాపురం గ్రీన్...

మునుగోడులో 93.13 శాతం పోలింగ్‌

మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. ఓటు వేయడానికి ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. సమయం ముగిసినప్పటికీ పోలింగ్‌ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. రాత్రి పొద్దుపోయేవరకూ ఓటింగ్‌ ప్రక్రియ కొనసాగింది. దీంతో మునుపెన్నడూ...

విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు: జగన్

పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం విద్య అందించడం కొంతమందికి ఇష్టం లేదని, అందుకే వారు విద్యా రంగంపై తప్పుడు వార్తలు రాస్తున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. వాస్తవాలను...

భగీరథరెడ్డికి సిఎం జగన్ నివాళి

దివంగత ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి పార్ధీవదేహానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాళులు అర్పించారు.  నంద్యాల జిల్లా అవుకులోని  భగీరథరెడ్డి నివాసానికి చేరుకున్న సిఎం ఆయన భౌతిక కాయానికి పూలమాల...

Most Read