కృష్ణానదిపై ఐకానిక్ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విటర్ ద్వారా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య...
మునుగోడు ఓటర్ల జాబితాపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో 12 వేల మంది కొత్త ఓటర్ల నమోదుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత...
హైదరాబాదులో ఆదాయపన్ను శాఖ మరోసారి దాడులు నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్ నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్ కార్యాలయాల్లోనూ, నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, దిల్ సుఖ్...
అమెరికాలో మరోసారి ఆయుధాల బీభత్సం కొనసాగుతోంది. ఉత్తర కరోలినా(North Carolina)లో స్కూల్ విద్యార్థులను టార్గెట్ చేస్తూ ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడొక దుండగుడు. రాజధాని రాలి(Raleigh)లో జరిగిన ఈ ఘటనలో పోలీసులతో సహా ఐదుగురు...
రాహుల్ గాంధీ 3560 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాదు, దేశ చరిత్ర అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. రాహుల్ పాదయాత్ర విజయవంతం అవుతోందన్నారు. రాహుల్...
2004 నుండి 2014 వరకు తెలంగాణ నినాదంతో గెలిసినం తప్పడబ్బులు పెట్టలేదని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. 2014 తరువాత మొదట డబ్బులు ఇచ్చింది వరంగల్ ఉప ఎన్నికలో.. నారాయణ్ ఖేడ్...
దేశ ఐక్యత కోసం కాంగ్రెస్ అగ్రనేత ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో పాదయాత్ర దేశంలోనే కని విని ఎరుగని రీతిలో విజయవంతం చేస్తామని టీపీసీసీ నాయకులు ప్రకటించారు....
Organ Transplant Surgeries : తెలంగాణలోని బోధన ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చూసి, జీవన్ దాన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు పెరిగేలా చర్యలు...
ఎమ్మెల్యేలు నియోజక వర్గంలో సమస్యలు పక్కన పెట్టి... అందరూ మునుగోడు మీద పడ్డారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఒక్కో ఎమ్మెల్యే కి ఒక్కో గ్రామం ఇచ్చారట అన్నారు....