Sunday, May 4, 2025
HomeTrending News

1,082 కోట్లతో కృష్ణానదిపై ఐకానిక్ వంతెన:గడ్కరీ

కృష్ణానదిపై ఐకానిక్‌ వంతెన నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు, ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల మధ్య...

మునుగోడు ఓటర్ల జాబితాపై హైకోర్టు

మునుగోడు ఓటర్ల జాబితాపై ఈ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. మునుగోడు నియోజకవర్గంలో 12 వేల మంది కొత్త ఓటర్ల నమోదుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఎలక్షన్ కమిషన్ ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసిన తర్వాత...

హైదరాబాద్ లో ఆదాయపు పన్ను శాఖ దాడులు

హైదరాబాదులో ఆదాయపన్ను శాఖ మరోసారి దాడులు నిర్వహించింది. తెలుగు రాష్ట్రాల్లో షాపింగ్ మాల్స్ నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ ఆర్ఎస్ బ్రదర్స్ కార్యాలయాల్లోనూ, నివాసాల్లోనూ ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్, దిల్ సుఖ్...

నార్త్ కరోలినాలో కాల్పులు

అమెరికాలో మరోసారి ఆయుధాల బీభత్సం కొనసాగుతోంది. ఉత్తర కరోలినా(North Carolina)లో స్కూల్ విద్యార్థులను టార్గెట్ చేస్తూ ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాడొక దుండగుడు. రాజధాని రాలి(Raleigh)లో జరిగిన ఈ ఘటనలో పోలీసులతో సహా ఐదుగురు...

శనివారానికి రాహుల్ యాత్ర వెయ్యి కిలోమీటర్లు

రాహుల్ గాంధీ 3560 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం కాంగ్రెస్ పార్టీ చరిత్ర కాదు, దేశ చరిత్ర అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అన్నారు. రాహుల్ పాదయాత్ర విజయవంతం అవుతోందన్నారు. రాహుల్...

తెలంగాణలో భారత్‌ జోడో యాత్ర రూట్‌ మ్యాప్‌

భారత్‌ జోడో యాత్ర 23న తెలంగాణలోకి ప్రవేశిస్తుంది. 31న హైదరాబాద్‌లోకి రానున్న ఈ యాత్ర తెలంగాణలో 375 కిలోమీటర్లు సాగుతుంది. మక్తల్, దేవరకద్ర, మహబూబ్‌నగర్, జడ్చర్ల, షాద్ నగర్, శంషాబాద్, ఆరాంఘర్, బహదూర్‌పుర, చార్మినార్, అఫ్జల్...

వసూళ్ళ కోసం కలెక్టర్ లకు టార్గెట్ – ఈటెల సంచలన వ్యాఖ్యలు

2004 నుండి 2014 వరకు తెలంగాణ నినాదంతో గెలిసినం తప్పడబ్బులు పెట్టలేదని బిజెపి ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అన్నారు. 2014 తరువాత మొదట డబ్బులు ఇచ్చింది వరంగల్ ఉప ఎన్నికలో.. నారాయణ్ ఖేడ్...

భారత్ జోడో యాత్రపై టిపిసిసి సమాలోచనలు

దేశ ఐక్యత కోసం కాంగ్రెస్ అగ్రనేత ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో పాదయాత్ర దేశంలోనే కని విని ఎరుగని రీతిలో విజయవంతం చేస్తామని టీపీసీసీ నాయకులు ప్రకటించారు....

బోధన ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ పరీక్షలు

Organ Transplant Surgeries : తెలంగాణలోని బోధన ఆసుపత్రుల్లో బ్రెయిన్ డెడ్ నిర్ధారణ ప్రక్రియ జరిగేలా చూసి, జీవన్ దాన్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలు పెరిగేలా చర్యలు...

మునుగోడులో కుక్కల కొట్లాట – వైఎస్ షర్మిల విమర్శ

ఎమ్మెల్యేలు నియోజక వర్గంలో సమస్యలు పక్కన పెట్టి... అందరూ మునుగోడు మీద పడ్డారని YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఒక్కో ఎమ్మెల్యే కి ఒక్కో గ్రామం ఇచ్చారట అన్నారు....

Most Read