Sunday, May 4, 2025
HomeTrending News

ఆంధ్రప్రదేశ్ కు భారీ వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్ కు సూపర్ సైక్లోన్ ముప్పు ఉందని...దీంతో భారీ వర్షాలు వరదలు వచ్చే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఏపీకి భారీ వర్షాలు, వరదలు వచ్చే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది....

హైదరాబాద్ కు గ్రీన్ సిటి అవార్డు…సిఎం హర్షం

హైదరబాద్ నగరానికి ప్రతిష్టాత్మక "ఇంటర్నేషనల్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ హార్టికల్చర్‌ ప్రొడ్యూసర్స్‌'' (AIPH) అవార్డులు దక్కడంపట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ రావు హర్షం వ్యక్తం చేశారు. అంతర్జాతీయ " గ్రీన్ సిటీ అవార్డు - 2022'...

సిఎం జగన్ తో బ్రిటిష్ బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌

బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషనర్‌ గారెత్‌ విన్‌ ఓవెన్‌ తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నారు.  విద్య, వైద్య రంగాలలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న కృషి, అనుసరిస్తున్న విధానాలు...

విశ్వనాథ్, కృష్ణా-సుచిత్రా ఎల్లాలకు వైఎస్సార్ అవార్డులు

Ysr Life Time Awards : కళాతపస్వి కె. విశ్వనాథ్, ఆసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వ్యవస్థాపకుడు డా. నాగేశ్వర్ రెడ్డి, భారత్ బయోటెక్ అధినేతలు సుచిత్రా, కృష్ణా ఎల్లాలకు ఈఏడాది...

కేంద్రానికి ప్రజలపై కనికరం లేదు – కేటిఆర్

కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆడబిడ్డలపై మోపిన 42 వేల కోట్ల రూపాయలకు పైగా గ్యాస్ సిలిండర్ భారానికి తగిన పరిహారం చెల్లించాలని టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి...

హిమాచల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల

కేంద్ర ఎన్నిక‌ల సంఘం శుక్ర‌వారం గుజ‌రాత్, హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల షెడ్యూల్ ప్ర‌క‌టించ‌నున్న‌ట్లు ఈ ఉద‌యం వార్త‌లు వినిపించాయి. అయితే మ‌ధ్యాహ్నం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసిన ఈసీ.. కేవ‌లం హిమాచ‌ల్‌ప్ర‌దేశ్ అసెంబ్లీ...

మౌలిక వసతులు కల్పించాలి: సోము డిమాండ్

ఆంధ్ర ప్రదేశ్ ను అభివృద్ధి చేయగల సతా భారతీయ జనతా పార్టీకే ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పాత 13 జిల్లాల్లో వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి...

మాకు రాజధాని కావాల్సిందే: మంత్రి అమర్ నాథ్

రేపటి విశాఖ గర్జనలో లక్షలాది ప్రజలు పాల్గొని తమ ఆకాంక్షను వెల్లడించబోతున్నారని రాష్ట్ర ఐటి, పరిశ్రమమ శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ అన్నారు. గతంలో హైదరాబాద్ కోసం తెలంగాణా పోరాటం జరిగిందని,...

బాంబే హైకోర్టు కీలక తీర్పు… ప్రొఫెసర్ సాయిబాబాకు బెయిల్

మావోయిస్టులతో ప్రొఫెసర్ సాయిబాబాకు సంబంధాలు ఉన్నాయనే కేసులో  బాంబే హైకోర్టు ఊహించని తీర్పు ఇచ్చింది. ఈ కేసులో నిందితులుగా పట్టుబడిన వారంతా నిర్దోషులని ప్రకటించింది. అంతేకాకుండా వారిపై ఏ కేసులున్నా.. వెంటనే విడుదల...

పోలీసులు వైసీపీకి ఊడిగం చేస్తున్నారు: బాబు

ఎన్నిసార్లు హెచ్చరించినా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ మారడంలేదని, చట్టాన్ని  అతిక్రమించి పని చేసే ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు హెచ్చరించారు. కొంతమంది కళంకిత అధికారులు తయారై మొత్తం...

Most Read