Thursday, May 1, 2025
HomeTrending News

మేం వచ్చాక మళ్ళీ మారుస్తాం : లోకేష్

తాము అధికారంలోకి వచ్చాక హెల్త్ యూనివర్సిటీకి మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెడతామని టిడిపి ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రకటించారు.  ఎన్టీఆర్ పేరు మార్చడంపై అయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్ణయంపై...

జోడో యాత్రతో ఎవరిని జోడిస్తారు – జగదీష్ రెడ్డి ఎద్దేవా

కాంగ్రెస్ పార్టీలో ఏ ఇద్దరినీ జోడించలేని రాహుల్ గాంధీ జోడో యాత్ర చేపట్టడం విడ్డురంగా ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. గల్లీ నుండి ఢిల్లీ వరకు నాయకత్వ...

‘పేరు’ మార్పుపై బిజెపి ఫైర్ : యార్లగడ్డ రిజైన్

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి ఖండించింది. ఎన్టీఆర్ పేరు మార్చడమంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగలపడమేనని బిజెపి రాష్ట్ర...

రేపటి నుంచే బతుకమ్మ చీరల పంపీణి

తెలంగాణ ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ఇచ్చే బతుకమ్మ చీరల పంపీణి రేపటినంచి ప్రారంభించనున్నట్లు మంత్రి కె. తారక రామారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రాష్టంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతోపాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక...

కొండా ల‌క్ష్మ‌ణ్ స్ఫూర్తిదాయకం – మంత్రి శ్రీనివాస్

కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన సేవ‌లు రాబోయే త‌రాల‌కు స్ఫూర్తిదాయ‌క‌మ‌ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. స‌్వాతంత్ర్య స‌మ‌ర‌యోధులు కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ 10వ, వ‌ర్ధంతి...

బాబు రిటర్న్ గిఫ్ట్ వెన్నుపోటు: సిఎం జగన్

ఎన్టీఆర్ పేరును తాము  ఉచ్ఛరించడం చంద్రబాబుకు నచ్చదని, బాబు ఎన్టీఆర్ పేరు పలకడం స్వయంగా ఎన్టీఆర్ కే ఇష్టం ఉండదని రాష్ట్ర ముఖ్యమంత్రి  వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పట్ల బాబు కంటే ఎక్కువ గౌరవం...

చికాగోలో పేలుడు..8 మందికి గాయాలు

అమెరికాలోని చికాగోలో ఓ రెసిడెన్షియ‌ల్ బిల్డింగ్‌లో భారీ పేలుడు సంభ‌వించింది. ఆ పేలుడు వ‌ల్ల 8 మంది గాయ‌ప‌డ్డారు. దాంట్లో ముగ్గురి ప‌రిస్థితి విష‌మంగా ఉందని చికాగో ఫైర్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. న‌గ‌రంలోని సౌత్...

జగనాంధ్రప్రదేశ్ గా మారుస్తారా? సిఎం జగన్

ఈ రాష్ట్రంలో సిఎం జగన్, వైఎస్ తప్ప మరొకరి పేరు వినిపించకూడడా అని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. మాంసం కొట్టు నుంచి మాల్స్ వరకూ జగన్ తన పేర్లే పెట్టుకుంటారని...

హాస్యనటుడు రాజీవ్ శ్రీవాస్తవ మృతి

ఢిల్లీ ఎయిమ్స్ లో తుదిశ్వాస విడిచిన బాలీవుడ్ హాస్యనటుడు రాజీవ్ శ్రీవాస్తవ. గుండెపోటుతో మృతి చెందిన హాస్యనటుడు రాజీవ్ శ్రీవాస్తవ. ఆగస్టు 10 తేదీన జిమ్ చేస్తుండగా ఛాతీ నొప్పితో, కుప్పకూలడంతో ఢిల్లీ ఎయిమ్స్ కి...

సిఎంకు టిటిడి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై, రాష్ట్ర ప్రజల తరపున పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు ఆహ్వానించింది....

Most Read