Tuesday, February 25, 2025
HomeTrending News

EC appoints: గుంటూరురేంజ్ ఐజీగా సర్వశ్రేష్ట త్రిపాఠి

రాష్ట్రంలో ఇటీవల విధులనుంచి  తొలగించిన  కలెక్టర్లు, ఎస్పీల స్థానంలో కొత్తవారిని నియమిస్తూ  కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. గుంటూరు రేంజ్ ఐజి నియామకం కూడా చేపట్టింది. మూడు జిల్లాలకు కలెక్టర్లు, ఐదు జిల్లాలకు...

టిప్పర్ డ్రైవర్లకూ వాహన మిత్ర : సిఎం జగన్ హామీ

తాము తిరిగి అధికారంలోకి రాగానే  స్వయం ఉపాదిలో భాగంగా సొంతంగా టిప్పర్ నడుపుకుంటున్న వారికి కూడా వైఎస్సార్ వాహన మిత్ర కింద ఆర్ధికసాయం అందిస్తామని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్...

GHMC విస్తరణకు ప్రభుత్వం ప్రణాళికలు

మాజీ సిఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి దగ్గరి నుంచి కెసిఆర్ వరకు ప్రతి ముఖ్యమంత్రి హైదరాబాద్ అభివృద్దిలో తమ కంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వరకు...

చంద్రబాబు అనే చంద్రముఖిని.. : పూతలపట్టు సభలో జగన్

పెన్షన్ అందుకునేందుకు అవ్వా తాతలు  పడుతున్న అగచాట్లు చూస్తుంటే బాధ కలుగుతోందని.... దీనికి కారణమైన చంద్రబాబు అసలు మనిషేనా.... శాడిస్టా అనే అనుమానం కలుగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

పెన్షన్ల పంపిణీపై వైసీపీ నీచ రాజకీయం: చంద్రబాబు

పెన్షన్ల పంపిణీపై అధికార పార్టీ  నీచమైన రాజకీయం చేస్తోందని, దిగజారి ప్రవర్తిస్తోందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్లకు వ్యతిరేకం కాదని, వారు రాజకీయం చేయడానికే తాము...

కాంగ్రెస్ ఖమ్మం ఎంపి టికెట్ బిసిలకే..!

ఖమ్మం ఎంపీ అభ్యర్థిత్వంపై కాంగ్రెస్ అధిష్టానం నేడో, రేపో తుది నిర్ణయం తీసుకోనుంది. చైత‌న్యవంత‌మైన‌ ఓటర్లు ఉన్న‌ ఖ‌మ్మం జిల్లాలో ఎంపీ సీటు కోసం మ‌హామ‌హులు పోటీపడుతున్నారు. త‌మ వారికి టికెట్ ఎలాగైనా...

జహీరాబాద్ లో మైనారిటీలు, దళితుల ఓట్లే కీలకం

కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లోని జహిరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్దం చేశాయి. మూడు ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. కాంగ్రెస్ నుంచి సురేష్ షేట్కర్, బీఆర్ఎస్...

పెన్షన్లు ఆపింది చంద్రబాబే: జగన్ ధ్వజం

ప్రతిపక్షాలు విడివిడిగా పోటీకి రాలేకపోతున్నారని, ఒంటరిగా పోటీ చేసే ధైర్యం ఏ ఒక్కరికీ కూడా లేదని వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. అధికారం కోసం గుంపులుగా,...

ఆరుగురు ఐపీఎస్, ముగ్గురు ఐఏఎస్ అధికారులపై ఈసీ వేటు

రాష్ట్రంలో ఐదు జిల్లాల ఎస్పీలు, ఒక రేంజ్ ఐజి తో సహా ఆరుగురు ఐపీఎస్ అధికారులను విధులనుంచి తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.  ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొన్న...

ఛత్తీస్‌గఢ్‌ లో ఎన్‌కౌంటర్‌… 9 మంది మావోల మృతి

ఛత్తీస్‌గఢ్‌ లో భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. బీజాపూర్‌ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి. ఎన్‌కౌంటర్‌లో తొమ్మిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఎన్‌...

Most Read