Sunday, March 16, 2025
HomeTrending News

పాకిస్తాన్ కు టిటిపి సవాల్

ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబన్లు అధికారంలోకి వచ్చాక పాకిస్తాన్ కు సమస్యలు పెరిగాయి. తాలిబాన్ అనుకూల సంస్థలు వివిధ రకాల పేర్లతో పాకిస్తాన్ లో కార్యాక్రమాలు నిర్వహించటం, పాక్ లో ఇస్లాం పూర్తి స్థాయిలో...

భీమ్లా నాయ‌క్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా

Respect for Gowhatm Reddy: ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, క్రేజీ హీరో రానా ద‌గ్గుబాటి కాంబినేష‌న్లో రూపొందిన‌ భారీ మ‌ల్టీస్టార‌ర్ మూవీ భీమ్లా నాయ‌క్. యంగ్ టాలెంటెడ్ డైరెక్ట‌ర్ సాగ‌ర్ కె...

ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ లు దండే విఠల్, కోటి రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, భాను ప్రసాద్ లు ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్సీలతో ప్రమాణం చేయించిన శాసనమండలి ప్రొటెం...

మంత్రి గౌతమ్ రెడ్డి మృతి బాధాకరం – కెసిఆర్

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతంరెడ్డి హఠాన్మరణంపై ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు  దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు సానుబూతి తెలిపారు. ఎంతో నిబద్ధత,...

మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూత

Gowtham no more: రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కన్నుమూశారు. అయన వయసు 49 సంవత్సరాలు. 1972 నవంబర్ 2న నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో జన్మించారు....

రాష్ట్రాలపై కేంద్రం జులుం – కెసిఆర్, థాకరే

KCR Uddav Thackre Meeting : దేశ రాజ‌కీయాల‌పై చ‌ర్చించేందుకే మ‌హారాష్ట్ర‌కు వ‌చ్చానని, కేంద్ర ప్ర‌భుత్వ విధానాల‌పై మహారాష్ట్ర సీఎంతో చ‌ర్చించామన్నారు. 75 సంవత్సరాల భారత స్వాతంత్రం తరువాత దేశంలోని పరిస్థితులు మారాల్సి వున్నాయని...

పంజాబ్ లో పోలింగ్ ప్రశాంతం

పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. నేడు ఒకే విడతలో మొత్తం 117 నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని పంజాబ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఎస్.కరుణరాజు వెల్లడించారు. సాయంత్రం...

అది భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్: మంత్రి

Cinema Event: నరసాపురంలో జరిగింది మత్స్యకార అభ్యున్నతి సభ కాదని, భీమ్లా నాయక్  ప్రీ రిలీజ్ ఈవెంట్ అని రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్యకార సంక్షేమ శాఖా మంత్రి డా. సీదిరి అప్పలరాజు...

మా ప్రభుత్వం రాగానే 217 జీవో రద్దు: పవన్

We are for fishermen: రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 217తో లక్షలాది మంది మత్స్యకారుల జీవనోపాధిని దెబ్బతీస్తోందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విమర్శించారు, 2024లో ఏర్పడబోయే జనసేన ప్రభుత్వంలో ఈ...

రాష్ట్రపతికి ఘనస్వాగతం

Grand Welcome: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ విశాఖపట్నం చేరుకున్నారు. త్రివిధ దళాధిపతి హోదాలో ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ సమీక్షించేందుకు విశాఖపట్నం ఐఎన్‌ఎస్‌ డేగాకు చేరుకున్న రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్...

Most Read