Wednesday, March 5, 2025
HomeTrending News

మా వల్లే కెసిఆర్ ప్రజల్లోకి వచ్చాడు – షర్మిల

ముఖ్యమంత్రి కెసిఆర్ అభివృద్ధి పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని వై.ఎస్.ఆర్.టి.పి అధ్యక్షురాలు వై.ఎస్ షర్మిల ఆరోపించారు. సమస్యలు లేవు అని చూపిస్తే నేను ముక్కు నేలకు రాస్తా.. ఇంటికి వెళ్లిపోతానన్నారు. సమస్యలు ఉన్నాయని...

హుజురాబాద్ లో అభివృద్ది కెసిఆర్ పుణ్యమే

హుజూరాబాద్ నియోజకవర్గంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి పనులు అన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో చేసినవేనని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. తాను చేశానని ఈటెల రాజేందర్ చెప్పుకుంటున్నా.. ఆ...

ఆ వ్యాఖ్యలు తీవ్రంగా పరిగణిస్తున్నాం: డిజిపి

రాష్ట్రంలో నిన్న జరిగిన వరుస సంఘటనలు దురదృష్టకరమని, గర్హనీయమని రాష్ట్ర డిజిపి గౌతమ్ సావాంగ్ వ్యాఖ్యానించారు. టిడిపి అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలు అత్యంత దారుణమని, ఆ వ్యాఖ్యలు ఉద్దేశ పూర్వకంగా చేసినవేనని,...

పోలీసుల తనిఖీల్లో పట్టబడిన 4 కోట్లు

హైద్రాబాద్ - విజయవాడ హైవేపై చిట్యాల పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కారు అనుమానాస్పదంగా కంట పడింది. పోలీసు తనిఖీలను పసిగట్టిన కారు డ్రైవర్, రూటు మార్చి తప్పించుకునే ప్రయత్నం చేయబోయి పోలీసులకు...

దళితబందుపై యాదాద్రికి వస్తావా కెసిఆర్?

తెరాస నుండి 20 వేలు వస్తున్నాయి తీసుకోండి. ఓటు ఎక్కడ గుద్దాలో అక్కడ గుద్దాలి అని బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. జమ్మికుంట మండలం అంకుశాపూర్ గ్రామంలో ఈ రోజు...

కొమురం భీమ్ పోరాట స్పూర్తి ఆదర్శనీయం

జల్, జమీన్, జంగల్ నినాదంతో అడవిబిడ్డల హక్కుల కోసం పోరాడి అమరుడైన కొమురం భీం జీవితం అందరికీ స్పూర్తిదాయకమైందని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి...

మ్యారేజెస్ ఆర్ మేడిన్ వెసెల్స్

పెళ్లంటే- పందిళ్లు; సందళ్లు; తాళాలు; తలంబ్రాలు అని ఆత్రేయ రాస్తే కె వి మహదేవన్ అద్భుతంగా బాణీ కట్టాడు. అంతే చక్కగా బాలు- సుశీల పాడారు. అయితే- ఎడతెరిపిలేని కేరళ వర్షాల్లో ఒక పెళ్లికి పందిరి, సందడి,...

వైషమ్యాలకు విపక్షం యత్నం: సిఎం జగన్

ఉద్దేశ పూర్వకంగా తనని తిట్టించి, వైషమ్యాలు సృష్టించి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలన్న ఆరాటం ప్రతిపక్షంలో కనిపిస్తోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. అబద్ధాలు ఆడుతూ, అసత్యాలు ప్రచారం చేస్తూ,...

భేషరతుగా క్షమాపణ చెప్పాలి: బొత్స

టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, ఆ పార్టీ నేత పట్టాభి సిఎం జగన్ కు భేషరతుగా క్షమాపణ చెప్పాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. మావోయిస్టులు ఏ విధంగా...

ఇది చంద్రబాబు వికృత క్రీడ : శ్రీకాంత్ రెడ్డి

సొంత పార్టీని కాపాడుకోలేక చంద్రబాబు ఇలాంటి రాజకీయ వికృత క్రీడలకు పాల్పడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. రాజకీయ స్వలాభం కోసం ఇలాంటి కుయుక్తులకు పాల్పడుతున్నారని విమర్శించారు....

Most Read