Wednesday, April 23, 2025
HomeTrending News

గూగుల్ మ్యాప్ తో సిఎం గప్పాలు – YS షర్మిల

వారం రోజులుగా తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు జరిగిన ఆస్తి,పంట,ప్రాణం నష్టంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. వరదల్లో రాష్ట్రం విలవిలలాడుతుంటె ప్రజలను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి...

నేను ప్రజలనే నమ్ముకున్నా: సిఎం జగన్

With People: వాహన మిత్ర లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. కరోనా సమయంలో, ప్రభుత్వానికి ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా...

ధవళేశ్వరం వద్ద గోదావరి ఉగ్రరూపం

Heavy Flow: తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం వద్ద నదీ ప్రవాహం ఉద్ధృతంగా ఉంది.  ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం 17.750 అడుగులకు...

పార్లమెంటులో వ్యూహానికి తెరాస సమావేశం

పార్లమెంటు సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఉభయ సభల్లో టిఆర్ఎస్ పార్టీ అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేసేందుకు, టిఆర్ఎస్ పార్లమెంట్ (రాజ్యసభ, లోక్ సభ) సభ్యులతో,...

వివాదాస్పదమైన ఝార్ఖండ్ పాఠశాలల సెలవు

ఝార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు సెలవుల అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్రంలోని జంతార, దుమ్క జిల్లాల్లో ఆదివారం కాకుండా శుక్రవారం సెలవు ఇవ్వటం వివాదానికి దారితీసింది. చాలా పాఠశాలలో ఉదయం...

ప్రధాని రేసులో రిషి సనక్ ముందంజ

బ్రిటన్‌ ప్రధాని పీఠానికి జరుగుతున్న రేసులో భారత సంతతికి చెందిన బ్రిటిషర్‌, ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు, ఇంగ్లండ్‌ మాజీ మంత్రి రిషి సునాక్‌ ముందంజలో దూసుకుపోతున్నారు. బోరిస్‌ జాన్సన్‌ ప్రధాని పదవి నుంచి...

అజ్మీర్ దర్గా ఖాదీమ్.. గౌహర్ చిస్తీ అరెస్ట్

జూన్ 17న దర్గా వెలుపల ‘సర్ తాన్ సే జుడా’ నినాదం చేసిన అజ్మీర్ దర్గా ఖాదీమ్ సయ్యద్ గౌహర్ చిస్తీని గురువారం హైదరాబాద్‌లో అరెస్టు చేశారు. మహ్మద్ ప్రవక్తపై చేసిన వ్యాఖ్యలకు...

ప్ర‌భుత్వ ద‌వాఖాన‌ల్లో ఉచితంగా బూస్ట‌ర్ డోస్

రాష్ట్రంలో నేటి (శుక్రవారం) నుంచి 18 ఏళ్లు పైబ‌డి, రెండో డోసు నుండి 6 నెలలు పూర్త‌యిన వారికి ప్ర‌భుత్వ ద‌వాఖాన‌ల్లో ఉచితంగా బూస్ట‌ర్ డోస్ ఇచ్చేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం అన్ని ఏర్పాట్లు...

నేడు విశాఖలో వైఎస్సార్‌ వాహన మిత్ర

సొంత వాహనం కలిగిన ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ఏటా 10 వేల రూపాయల ఆర్ధిక సహాయం అందించేందుకు ఉద్దేశించిన వైఎస్సార్ వాహన మిత్ర పథకాన్నివరుసగా నాలుగో ఏడాది రాష్ట్ర ప్రభుత్వం...

వరద ప్రభావిత ప్రాంతాల్లో సిఎం ఏరియల్ సర్వే

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు, శుక్రవారం గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహించనున్నారు. దీనికోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గోదావరి వరదలపై ఇప్పటికే సిఎం జగన్ సమీక్ష...

Most Read