Tuesday, April 22, 2025
HomeTrending News

సిఎం జగన్ గురుపౌర్ణమి శుభాకాంక్షలు

Wishes:  గురుపౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. “రాష్ట్ర ప్రజలందరికీ గురుపూర్ణిమ శుభాకాంక్షలు. విజ్ఞాన, వికాసాలను అందించే పూజ్య గురువులందరికీ ఆ గురుపరంపరకు హృదయపూర్వక నమస్కారాలు” అంటూ...

శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ

ఆందోళనలతో అట్టుడుకుతున్న శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. అధ్యక్షుడు గొటబయ రాజపక్స దేశం నుంచి పరారవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేపట్టడంతో పరిస్థితులు అదుపుతప్పాయి. ఈ...

పూంచ్ లో ఉగ్రవాదుల చొరబాట్లు భగ్నం

జమ్ము కాశ్మీర్ లో ఓ వైపు వర్షాలు కుండపోతగా పడుతుంటే మరోవైపు ముష్కర మూకలు దొంగచాటుగా దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. తాజాగా పూంచ్ సెక్టార్ లో నియంత్రణ రేఖ వెంబడి భారత్...

తెలంగాణ ఎంసెట్ వాయిదా

తెలంగాణ రాష్ట్రలో కుండపోత వర్షాలు కొనసాగుతున్నాయి. వారం రోజులైనా వరుణుడు శాంతించడం లేదు. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. గురు, శుక్రవారాల్లో పలు జిల్లాకు రెడ్...

మాల్దీవులు పారిపోయిన గోటబాయ రాజపక్స

శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్ష దేశం విడిచి పారిపోయారు. భార్య, ఇద్దరు అంగరక్షకులతో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పారిపోయినట్టు వైమానిక దళ మీడియా డైరెక్టర్ ఓ ప్రకటనలో తెలిపారు....

కడెం ప్రాజెక్ట్ కు భారీ వరద… భయం గుప్పిట్లో లోతట్టు ప్రాంతాలు

భారీ వర్షాలకు నిర్మ‌ల్ జిల్లాలో నదులకు వరద పోటెత్తుతుంది. న‌దులు, వాగులు, వంక‌లు ఉప్పొంగుతున్నాయి. ఎస్సారెస్పీ, కడెం, గ‌డ్డెన్న‌ స్వ‌ర్ణ ప్రాజెక్ట్ ల‌లోకి భారీగా వ‌ర‌ద నీరు వ‌చ్చి చేరుతుంది. మ‌రోవైపు సీయం...

గోదావరి వరదలో కూలీలు.. కవరేజీకి వెళ్ళిన రిపోర్టర్ మృతి

జగిత్యాల నియోజకవర్గం బోర్నపల్లి గ్రామానికి చెందిన 9 మంది వ్యవసాయ కూలీలు బోర్నపల్లి శివారు కుర్రు ప్రాంతంలో గోదావరి నది మధ్యలో చిక్కుకుపోయారు. నిన్న సంఘటన స్థలాన్ని పరిశీలించి,సహాయక చర్యల పర్యవేక్షించిన జగిత్యాల...

రెండు రాష్ట్రాల మధ్య సామీప్యత ఉంది: ద్రౌపది

Thank You: ఒడిషా, ఆంధ్రప్రదేశ్‌ రెండూ ఇరుగు పొరుగు రాష్ట్రాలని, ప్రజల అభిరుచులు, ఆచార వ్యవహారాలు, ఆహార అలవాట్ల విషయంలో ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య ఎంతో సామీప్యత ఉందని ఎన్డీయే రాష్ట్ర...

భాగస్వామ్యం కావడం అదృష్టం: చంద్రబాబు

సామాజిక న్యాయానికి తమ పార్టీ మొదటినుంచీ కట్టుబడి ఉందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాం, రామ్ నాథ్ కోవింద్, ఇప్పుడు ద్రౌపది ముర్ము......

ద్రౌపది ముర్ముకు సిఎం తేనీటి విందు

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము గౌరవార్ధం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తేనీటి విందు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి కూడా...

Most Read