Wednesday, April 23, 2025
HomeTrending News

జగన్‌ను కలిసిన క్షత్రియ సేవా సమితి నేతలు

క్షత్రియ సేవా సమితి తెలుగు రాష్ట్రాల కార్యవర్గం నేతలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని అయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు.  ఇటీవల జరిగిన అల్లూరి సీతారామరాజు 125వ జయంతి...

సింగపూర్ కు గోటబాయ రాజపక్స

శ్రీలంక అధ్యక్షుడు గోటబాయ రాజపక్స మాల్దీవుల నుంచి సింగపూర్ పయనమయ్యారు. మాల్దీవులకు రాజపక్స చేరుకున్నాడని తెలియగానే వేల మంది నిరసనకారులు రాజధాని మాలే లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. రాజపక్సకు ఆశ్రయం ఇవ్వొద్దని...

అడ్ హాక్‌ నిధులతో పోలవరం పనులు: సిఎం సూచన

పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతంగా చేయడానికి కేంద్రం నుంచి అడ్ హాక్‌గా 6వేల కోట్ల రూపాయలు సాధించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. కాంపొనెంట్‌...

Singapore Open-2022: క్వార్టర్స్ కు సింధు, సైనా, ప్రణయ్

సింగపూర్ ఓపెన్ లో భారత ఆటగాళ్ళు పివి సింధు, సైనా, ప్రణయ్ లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ లో పివి సింధు 19-21; 21-19;21-18తో వియత్నాం క్రీడాకారిణి ఎన్-గుయెన్ పై; ...

భద్రాచలం, బూర్గంపాడులో 144 సెక్షన్‌

గోదావరి నది మహోగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద ప్రమాదకర స్థాయిలో నీటిమట్టం పెరుగుతున్న. దీంతో అధికారులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా భద్రాచలం, బూర్గంపాడు మండలాల్లో 144 సెక్షన్‌ విధించారు. ప్రజలెవరూ...

తెలంగాణకు భారీ వర్ష సూచన

తెలుగు రాష్ట్రాలను మరీ ముఖ్యంగా తెలంగాణను వర్షాలు తడిపి ముద్ద చేస్తున్నాయి. మూడు రోజులుగా ముసురు పట్టింది. ఎండ ముఖం చాటేసింది. తాజాగా.. తెలంగాణలో వర్షాలకు సంబంధించి భారత వాతావరణ శాఖ ట్వీట్...

తుంగభద్రకు పోటెత్తిన వరద.. 30 గేట్లు ఎత్తివేత

కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతున్నది. పెద్దఎత్తున వరద వస్తుండటంతో అధికారులు 30 గేట్లు రెండున్నర అడుగులు ఎత్తి 1,14,823 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం...

కాళేశ్వరం ప్రాజెక్టుకు రికార్డు స్థాయి వరద

ఎగువన భారీ వర్షాలతో కాళేశ్వరం (Kaleshwaram) ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు జలకళ సంతరించుకున్నది. తెలంగాణ, మహారాష్ట్రలో ఎడతెరపిలేకుండా కురుస్తున్న వానలతో ప్రాజెక్టులోని బ్యారేజీలకు రికార్డు స్థాయిలో నమోదైంది. మేడిగడ్డ...

బాబు ఆరోపణలు అర్ధం లేనివి: పెద్దిరెడ్డి

Unfair allegations: రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జరుగుతోందంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలను రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తీవ్రంగా ఖండించారు. రిషికొండలో ప్రభుత్వ అనుమతి మేరకే తవ్వకాలు జరుగుతున్నాయని,...

వెంటనే గరీబ్ యోజన వ్వాలి: సోము వీర్రాజు

గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇస్తోన్న బియ్యాన్ని నాలుగు నెలలుగా ఏపీలో ఇవ్వకపోవడం సరికాదని, వెంటనే బియ్యాన్ని సరఫరా చేయాలని బిజెపి రాష్ట్ర  అధ్యక్షుడు సోము...

Most Read