Tuesday, April 22, 2025
HomeTrending News

కేశవ్ కు భద్రత కల్పించాలి: అచ్చెన్నాయుడు

Vendetta politics: తెలుగుదేశం పార్టీ నేత, ఉరవకొండ ఎమ్మెల్యే, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ భద్రత కుదించడాన్ని టిడిపి తీవ్రంగా ఖండించింది. నాలుగు రోజుల క్రితం భద్రత పెంచాలని కేశవ్...

పళని స్వామికే ఏఐఏడిఎంకే పార్టీ పగ్గాలు

అన్నా డీఎంకే పార్టీ పగ్గాలపై కొనసాగుతోన్న ప్రతిష్టంభనకు తెరపడింది.  జనరల్ కౌన్సిల్ సమావేశాలను అడ్డుకోవాలని పన్నీర్ సెల్వం వర్గం దాఖలు చేసిన పిటిషన్ ను మద్రాసు హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఎడప్పాడి పళని స్వామి...

మీరు నొక్కుతున్న బటన్ బ్యాటరీ మోడీదే

Button-Battery: ద్రౌపది ముర్ము అభ్యర్ధిత్వానికి దేశవ్యాప్తంగా ఎన్నో పార్టీలు మద్దతు తెలిపాయని, ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఆమెపై సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. అనూహ్యమైన మెజార్టీతో ఆమె విజయం సాధించబోతున్నారని జీవీఎల్ ధీమా వ్యక్తం...

శ్రీలంక ప్రజల వెంటే భారత్

శ్రీలంక అధ్యక్ష భవనంలోనే ఆందోలనకారులు తిష్ట వేశారు. రెండు రోజులు గడుస్తున్నా ఆందోళనకారులు అధ్యక్ష భవనం వీడటం లేదు. మరోవైపు ప్రజలు కుటుంబాలతో కలిసి అధ్యక్ష భవనం సందర్శిస్తున్నారు. పరిస్థితులు చక్కదిద్దటం ఆర్మీ...

కోయపోచగూడలో జాయింట్ చెక్ పోస్టు

పదే పదే అటవీ ఆక్రమణ ప్రయత్నాలు జరుగుతున్న మంచిర్యాల జిల్లా కోయపోచగూడ ప్రాంతంలో జాయింట్ చెక్ పోస్టును అధికారులు ఏర్పాటుచేశారు. పోలీసు, అటవీ, రెవెన్యూ యంత్రాంగం పర్యవేక్షణలో ఈ చెక్ పోస్టు ఉంటుంది....

నేనున్నప్పుడే అంత్యక్రియలా? – జయరామన్

Jayaraman:  వీరనారి ఝాన్సీరాణి దళానికి శిక్షణ ఇచ్చిన వీరుడు ! స్వాతంత్ర్య సమర యోధుడు ! త్యాగధనుడు! మహావీరుడుగా వినుతికెక్కిన జయరామన్ ముదలియార్. ఈయన తమిళనాడులోని వేలూరు పరిధిలోని ఊసూరు అనే చిట్టిగ్రామంలో 1921 మార్చి 21న జన్మించారు. యవ్వనంలోనే...

తెరాసలో ఏక్ నాథ్ షిండేలు ఉన్నారు – బండి సంజయ్

జీడిగింజ జీడిగింజ... సిగ్గులేదా? అంటే నల్లగున్న నాకెందుకు సిగ్గు అని అన్నదంట.. కేసీఆర్ సంగతి కూడా అట్లనే ఉందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ విమర్శించారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో...

మోడీది రాజకీయ వికృత క్రీడ – కెసిఆర్ ధ్వజం

 Bjp Policies : దేశాన్ని భాజపా జలగలా పట్టి పీడిస్తోందని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ.. అవివేక, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు. తెరాస లేవనెత్తిన ప్రశ్నలకు జాతీయ కార్యవర్గ భేటీలో...

రేపు రాష్ట్రానికి ద్రౌపది ముర్ము

Murmu Tour: ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది మురుము మంగళవారం ఆంధ్ర ప్రదేశ్ లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

ప్రజలు స్వచ్ఛందంగా వచ్చారు: విజయసాయి

Plenary Success:  రెండ్రోజులపాటు జరిగిన ప్లీనరీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందని వైఎస్సార్సీపీ అనుబంధ సంఘాల ఇన్ ఛార్జ్, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఇంత పెద్దఎత్తున ఈ వేడుకను...

Most Read