Tuesday, April 22, 2025
HomeTrending News

రైల్వే నిర్లక్ష్యం వల్లే దుర్ఘటన : మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌

రైల్వే అండర్ పాస్ నిర్మాణ లోపాల వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇది ముమ్మాటికి రైల్వే శాఖ నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని...

తెలంగాణలో మూడు రోజులు భారీ వర్షం

అల్పపీడనం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. పలు జిల్లాల్లో అర్ధరాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. మరికొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడుతున్నాయి. అక్కడడక్కడా వరదలు పోటెత్తాయి. దీంతో వాహనాల...

వైఎస్ విజయమ్మ రాజీనామా

Resigned: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ తన పదవికి రాజీనామా చేశారు. ప్లీనరీ వేదికగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించారు. తన కుమారుడు జగన్ ఆంధ్ర ప్రదేశ్ లో,...

అండగా నిలుస్తున్న అందరికీ సెల్యూట్: జగన్

Salute:  తన తండ్రి, వైఎస్ ఆశయాలు, మన ఆత్మాభిమానం కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిందని రాష్ట్ర ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. వైఎస్ మరణానంతరం...

ఆగంతకుడి కాల్పులు..మాజీ ప్రధాని షింజో అబే మృతి

జపాన్ మాజీ ప్రధాని షింజో అబే పై కాల్పులు జరిగాయి. పశ్చిమ జపాన్‌లోని నారా నగరంలో దుండగుడు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అగంతకుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో...

కల్వకుంట్ల అవినీతిని కక్కిస్తాం – ఎంపి అరవింద్

సర్వశిక్షా అభియాన్ లో కేంద్ర ప్రభుత్వం నుండి గత 4 సంవత్సరాలుగా కేంద్రం నుండి 800కోట్లకు పైగా నిధులు రాష్ట్రనికి వచ్చాయిని నిజామాబాద్ ఎంపీ అరవింద్ వెల్లడించారు. నిధుల్లో జగిత్యాల జిల్లా కు...

వైఎస్ కు జగన్, కుటుంబ సభ్యుల ఘన నివాళి

Tributes: దివంగత నేత డా. వైఎస్ రాజ శేఖర్ రెడ్డి 73వ జయంతి సందర్భంగా ఆయన తనయుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి ఘనంగా నివాళులర్పించారు....

విజయమ్మ రాజీనామా వార్తలు నిజం కాదు: సజ్జల

false news: పార్టీ గౌరవాధ్యక్షురాలు పదవికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు.  విజయమ్మ ప్లీనరీకివస్తున్నారని, రెండ్రోజుల కార్యక్రమాల్లో...

మార్పు గమనించండి: సిఎం సూచన

Nadu-Nedu:  ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్ధులు ప్రపంచంతో పోటీ పడాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆకాంక్షించారు.  పెద్ద పెద్ద స్కూళ్లలో పిల్లలకు ఏమాత్రం తీసిపోకూడదని సూచించారు. నాడు–నేడుతో స్కూళ్ల రూపురేఖల్లో...

ఇండో జర్మన్ అకాడమీ ప్రారంభం

Organic farming: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు పులివెందుల నియోజకవర్గంలో పలు కార్యక్రమాలతో బిజీగా గడిపారు. రెండ్రోజుల పర్యటన కోసం నేడు ఉదయం తాడేపల్లి నుంచి పులివెందుల చేరుకున్న...

Most Read