Tuesday, April 22, 2025
HomeTrending News

బాబు సంస్కార హీనుడు: పెద్దిరెడ్డి ధ్వజం

Fire on Babu: కుప్పంలో చంద్రబాబు పోటీ చేసే  పరిస్థితి లేదని, అందుకే ఆయన భయపడుతున్నారని రాష్ట్ర విద్యుత్, గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి విమర్శించారు. చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం...

శాఫ్రాన్ నిర్ణయం ఇతర కంపెనీలకు స్ఫూర్తి: కేటిఆర్

SAFRAN MRO:  పెట్టుబ‌డిదారులే రాష్ట్రానికి అతిపెద్ద బ్రాండ్ అంబాసిడ‌ర్లని ముఖ్యమంత్రి కేసీఆర్  ఎప్పుడూ అంటుంటార‌ని రాష్ట్ర పరిశ్రమలు, ఐటి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావు  వ్యాఖ్యానించారు.  రాష్ట్రంలో పరిశ్రమల...

మోడీ అబద్ధాల యూనివర్సిటీ వీసీ: జీవన్ రెడ్డి

Counter: బిజెపి ఆర్టీఐ అస్త్రానికి టిఆర్ఎస్ కూడా కౌంటర్ అటాక్ కు దిగింది. మోడీ ఎనిమిదేళ్ళ పాలనపై తాము కూడా వంద అంశాలపై సమాచార హక్కు చట్టానికి దరఖాస్తు చేస్తున్నట్లు టిఆర్ఎస్ ఎమ్మెల్యే...

బోరిస్ జాన్సన్ రాజీనామా

At last:  బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తన పదవికి రాజీనామా చేశారు. నిన్న ఇద్దరు మంత్రుల రాజీనామాతో మొదలైన ఈ సంక్షోభం నేడు స్వయంగా ప్రధాని వైదొలగడంతో ముగిసింది.  బోరిస్ నాయకత్వంపై  ...

బాబు దుష్ప్రచారం: విజయసాయి ధ్వజం

YSRCP Plenary: విద్య, వైద్యం, సామాజిక న్యాయం, వ్యవసాయం, మహిళా సాధికారత అంశాల్లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం దేశంలోని అన్ని రాష్ట్రాలకూ ఆదర్శంగా నిలిచిందని, సంక్షేమంలో కూడా ముందంజలో ఉన్నామని అయితే  చంద్రబాబుకు...

ఇంగ్లీష్ మీడియంపై వెనక్కు వెళ్లం: బొత్స

No Back-step: ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకూ ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టాలనేది ప్రభుత్వ విధానమని ఈ విషయంలో వెనక్కు వెళ్ళేది లేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి...

వైభవంగా కాకతీయ సప్తాహం ఆరంభం

Kakatiya Heritage: కాకతీయ వైభవ సప్తాహం వరంగల్లులో ఘనంగా ప్రారంభమైంది.  ఈ ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా పాల్గొంటున్న  కాకతీయ వంశం 22 వ వారసుడు కమల్ చంద్ర బాంజ్ దేవ్ కు భద్రకాళి...

కొత్తగా ఏం తేల్చారు? పెగాసస్ పై కేశవ్ ప్రశ్న

Nothing to find: పెగాసస్ స్పై వేర్ ను గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో  కొన్నారా లేదా అనే విషయాన్ని హౌస్ కమిటీ స్పష్టం చేయాలని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ డిమాండ్...

మేం రాగానే ధరణి రద్దు చేస్తాం: రేవంత్

రెవెన్యూ సదస్సులు అంటూ సిఎం కేసిఆర్ సరికొత్త డ్రామాకు తెరతీశారని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. ధరణి పోర్టల్ వంకతో భూమిపైకి ఎవరన్నా వస్తే తిరగబడాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. కేసీఆర్...

ఫసల్ భీమాలో ఏపీ భాగస్వామ్యం: సిఎం జగన్

Fasal bima:  కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని అయన క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోన్న ప్రధానమంత్రి ఫసల్‌ బీమా...

Most Read