Tuesday, April 1, 2025
HomeTrending News

ఎయిర్ పోర్ట్ కు రంగా పేరు: జీవీఎల్ విజ్ఞప్తి

విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కు వంగవీటి మోహన రంగా పేరు పెట్టాలని రాజ్యసభ భ్యుడు జీవీఎల్ నరసింహారావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నేడు రాజ్యసభ జీరో అవర్ లో ఈ...

నజీర్‌ మార్గనిర్దేశంలో మరింత పురోగమిస్తాం: సిఎం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌గా నియమితులైన జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  శుభాకాంక్షలు తెలియజేశారు. జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ మార్గనిర్దేశంలో రాష్ట్రం మరింత పురోగమిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. న్యాయనిపుణులైన...

అసోంలో భూకంపం..రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదు

అసోంలోని నాగోన్‌ పట్టణంలో ఆదివారం సాయంత్రం భూమి కంపించింది. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.0గా నమోదైంది. 4.18 గంటలకు నాగోన్‌ పరిధిలోని 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం నమోదైనట్లు...

దేశంలో అడ్డగోలుగా ప్రైవేటీకరణ : కేసీఆర్‌

గుడ్డి ఎద్దు చేనులో పడ్డట్లుగా దేశంలో అడ్డగోలుగా ప్రైవేటీకరణ జరుగుతోందని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ‘ప్రధాని మోదీ 2022 దాటి.. 203-24 దాటేలోపు ఇండియా 5ట్రిలియన్స్‌ ఎకానమీ...

తుర్కియేకు అండగా భారత్… వెంటిలేటర్లు, మందులతో ఏడో విమానం

తుర్కియేలో భారీ భూకంపానికి చెల్లాచెదురైన ప్రజలకు భారతదేశం అండగా నిలిచింది. ఇప్పటికే ఆరు విమానాల్లో సహాయక సామగ్రిని తరలించగా.. ఏడో కార్గో విమానం ఈ రోజు ఉదయం తుర్కియేలోని అదానా చేరుకున్నది. దాదాపు...

తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా పడింది. బడ్జెట్ సమావేశాలు మొత్తం 52.25 గంటల పాటు సాగాయి. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. అలాగే, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లుకు...

తెలంగాణలో 7.7 శాతం పెరిగిన గ్రీన్‌కవర్‌ – మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి

పర్యావరణ పరిరక్షణలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాల వల్ల పచ్చదనం పెరిగిందని అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అన్నారు. 2015 నుంచి 2021 సంవ‌త్సరాల మ‌ధ్య పచ్చదనం (గ్రీన్...

ఏపి, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు

దేశంలోని వివిధ రాష్ట్రాలకు గవర్నర్లను మారుస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇదే సమయంలో కొత్త గవర్నర్లను నియమించింది. ఈ మేరకు కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ...

జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టులకు నోటిఫికేషన్‌

హైదరాబాద్‌ జీహెచ్‌ఎంసీ పరిధిలో 1500 ఆశ పోస్టులకు ఈ నెలలో నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని మంత్రి హరీశ్‌ రావు అన్నారు. బస్తీ దవాఖానల్లో త్వరలో బయోమెట్రిక్‌ విధానం అమలుచేస్తామన్నారు. ఇప్పటివరకు బస్తీదవాఖానల్లో కోటి...

తండ్రి వాత్సల్యం చూపారు: బిశ్వభూషణ్ కు సిఎం ధన్యవాదాలు

ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా బదిలీపై వెళుతున్న రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ముఖ్యమంత్రి  వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ గవర్నర్‌గా ఆయన రాష్ట్రానికి అందించిన సేవలను కొనియాడారు. రాష్ట్ర ప్రజలు...

Most Read