Wednesday, March 26, 2025
HomeTrending News

రెడ్ క్రాస్ సేవలు అభినందనీయం :గవర్నర్ ప్రశంస

Red Cross Great: రెడ్‌క్రాస్ సేవలను మారుమూల ప్రాంతాలకు కూడా విస్తరింపజేయడం అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. సంస్ధ అనుసరిస్తున్న ఆదర్శప్రాయమైన మానవతా స్ఫూర్తిని మరింతగా వ్యాప్తి చేయాలని అప్పుడే...

మీ త్యాగాలు మేం భరించలేం: సోము

We Can't: చంద్రబాబు చెబుతున్న త్యాగాలు భరించడానికి తమ పార్టీ సిద్ధంగా లేదని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ పార్టీ గతంలో ఎన్నో త్యాగాలు...

రెండో దశ ఫిషింగ్ హర్బర్లకు టెండర్లు ఖరారు

AP Fisheries: రాష్ట్ర ప్రభుత్వం రెండో దశలో చేపట్టే 5 ఫిషింగ్‌ హార్బర్ల నిర్మాణ టెండర్లను విశ్వ సముద్ర ఇంజనీరింగ్‌ లిమిటెడ్‌ దక్కించుకుంది. రెండో దశ కింద రూ.1,496.85 కోట్ల వ్యయంతో బుడగట్లపాలెం...

ధర్మారెడ్డికి టిటిడి పూర్తి బాధ్యతలు

Full charge: తిరుమల తిరుపతి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఏవి ధర్మారెడ్డి కి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు అడిషనల్ ఈ ఓ గా కొనసాగుతున్న ఆయనకు పదోన్నతి కల్పించారు.  ప్రస్తుతం...

ఇన్నాళ్లకు క్లారిటీ

Crystal Clear: ఒక్కటి మిస్సయ్యేది.. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ ఒక్కటి మిస్సయ్యేది. సభలు, సమావేశాలు ఎన్ని జరిగినా.. ఆ ఒక్కటి ఎప్పుడూ మిస్సయ్యేది.. ఉపన్యాసాలు, ప్రసంగాలు ఎన్ని ఇచ్చినా.. అదెప్పుడూ మిస్సింగే. ఎన్ని సంక్షోభాలొచ్చినా, సమస్యలొచ్చినా.. ఆ ఒక్కటీ లేకుండా నెట్టుకురావడం...

స్టాలిన్ ప్రజారంజకమైన ఏడాది పాలన

తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఏడాది కాలాన్ని పూర్తి చేసుకున్నారు. అధికారం చేపట్టినప్పటి నుంచి వినున్త్నమైన నిర్ణయాలతో ప్రజల మనసు చూరగొన్నారు. ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అనుభవం ఉన్న స్టాలిన్...

సిలోన్ పరిణామాలపై పశ్చిమ దేశాల ఆందోళన

Emergency Srilanka : శ్రీలంకలో రెండోసారి అత్యవసరపరిస్థితి విధించాతంపై పశ్చిమ దేశాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ప్రజల డిమాండ్లను పట్టించుకోకుండా నిర్భందం కొనసాగిస్తే విపరిణామాలు తలెత్తుతాయని శ్రీలంకలోని వివిధ...

యాదాద్రి ఆల‌య ప్ర‌తిష్ట‌ దెబ్బ‌తీయొద్దు-మంత్రి ఇంద్రకరణ్

Reviews Yadadri : ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రం య‌దాద్రి శ్రీ ల‌క్ష్మిన‌ర్సింహా స్వామి ఆల‌యంలో భ‌క్తుల సౌక‌ర్యాల క‌ల్ప‌న‌, ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న ప‌నుల‌పై దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సంబంధిత అధికారుల‌తో స‌మీక్ష...

విద్యార్ధి నేతలకు రాహూల్ ఓదార్పు

Rahul_NSUI leaders: చంచల్ గూడ జైలులో రిమాండ్ లో ఉన్న NSUI నేతలను కాంగ్రెస్ నేత రాహూల్ గాంధీ పరామర్శించారు. రాహుల్ వెంట ఒక్క మల్లు భట్టి విక్రమార్కనే అనుమతించారు. దామోదరం సంజీవయ్య విగ్రహానికి...

అనుమతితో మాకేం సంబంధం: తలసాని

Its not our duty: జైలు అధికారులు నిబంధనల ప్రకారమే ములాఖత్ కు అనిమతిస్తారని అది అధికారుల పరిధిలో ఉన్న అంశమని, దానికి ప్రభుత్వానికి ఏం సంబధమని రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక శాఖ...

Most Read