తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. 11.5 వృద్ధి రేటుతో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్గా ఉందని స్పష్టం...
వరుస సెలవలు, పెళ్ళిల సీజన్ కావడంతో తిరుమల కొండ వేలాది మంది భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరి ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లని నిండిపోయి,...
హర్ ఘర్ తిరంగా కార్యక్రమం దేశవ్యాప్తంగా విజయవంతంగా సాగుతోంది. హిమాలయాలలోని దేశ సరిహద్దుల్లో ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) జాతీయ జెండా ఎగుర వేశారు. 3488 కిలోమీటర్ల పొడవైన భారత -...
కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పారు. ఇటీవల జరిగిన నల్గొండ జిల్లా ఛండురు సభలో పార్టీ నేత అద్దంకి దయాకర్ వ్యాఖ్యలు...
వివాదాస్పద రచయిత సల్మాన్ రషీద్ వెంటిలేటర్పై ఉన్నారని.. ఆయన మాట్లాడలేకపోతున్నారని డాక్టర్లు తెలిపారు. సల్మాన్ రష్దీ ఓ కన్నును కోల్పోయే ప్రమాదం ఉందని.. అతడి చేతి నరాలు బాగా దెబ్బతిన్నాయని.. కాలేయం సైతం దెబ్బతిందని...
భారత స్వతంత్ర వజ్రోత్సవాల సంబరాల సందర్భంగా తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని గన్ పార్క్ నుండి నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా...
ఎనిమిదోతరగతి విద్యార్థులకు అందజేయ తలపెట్టిన ట్యాబులను వెంటనే ప్రొక్యూర్ చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను...
మానవ సంబంధాల్లోని పవిత్రమైన సహోదరభావాన్ని బలోపేతంచేసే రక్షా బంధన్ (రాఖీల పండుగ) సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్నాతమ్ముండ్లు తమ అక్కా చెల్లెండ్లకు ఎల్ల వేళలా అండగా...
ఎంపీడీవోల సంఘం ప్రతినిధులు తాదేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలుసుకొని కృతజ్ఞతలు తెలియజేశారు. దాదాపు 25 ఏళ్ళుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న 237 మంది ఎంపీడీవోలకు...
రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలపై ఈనెల 21న విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెల్లడించారు. ప్రజలు ప్రభుత్వంపై అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నారని, ఈ...