Sunday, April 27, 2025
HomeTrending News

జాతీయ బీసి కమిషన్ చైర్మన్ గా హన్స్‌రాజ్‌ అహిర్‌

వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌ (ఎన్సీబీసీ) చైర్‌పర్సన్‌గా కేంద్ర మాజీ మంత్రి హన్స్‌రాజ్‌ అహిర్‌ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. ఇతర...

ఎమ్మెల్సీ కవితకు సిబిఐ నోటీసులు

ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌ కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. సిఆర్‌పిసిలోని 160 సెక్షన్‌ కింద సిబిఐ...

ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్ గా మహబూబ్ నగర్…

ఒకప్పుడు వలసల జిల్లాగా ఉన్న మహబూబ్ నగర్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని, ఐటీ, ఇండస్ట్రియల్ కారిడార్ గా మారుస్తామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్...

ఆగిన చోట నుంచే షర్మిల పాదయాత్ర

వైఎస్ఆర్ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు షర్మిల మళ్లీ ప్రజాప్రస్థాన పాదయాత్రను ప్రారంభించనున్నారు. పాదయాత్రను తిరిగి డిసెంబర్ 4 నుంచి మొదలుపెట్టి 14వ తేదీ వరకు కొనసాగించనున్నట్లు షర్మిల తెలిపారు. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం...

స్వతంత్ర శాఖగా…వికలాంగుల సంక్షేమం

తెలంగాణ దివ్యాంగులకు తీపి కబురు.ఇప్పటి వరకు స్త్రీ సంక్షేమ శాఖకు అనుబంధంగా ఉన్న దివ్వాంగుల మరియు వయోజన సంక్షేమ శాఖా ఇకపై స్వయం ప్రతిపత్తితో పని చెయ్యనున్నది.స్త్రీ సంక్షేమ శాఖ నుండి దివ్వాంగుల...

చిత్రావతిలో సిఎం బోటు విహారం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందులలో పర్యటించారు.  లింగాల మండలం, పార్నపల్లి గ్రామ సమీపంలో ఉన్న చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.  రాష్ట్ర...

Aus Vs WI: వెస్టిండీస్ 283 ఆలౌట్

పెర్త్ లో ఆస్ట్రేలియా తో జరుగుతోన్న మొదటి టెస్ట్ లో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్ లో 283 పరుగులకే ఆలౌట్ అయ్యింది.  కెప్టెన్ బ్రాత్ వైట్ 61; టి. చందర్ పాల్-51 పరుగులతో...

పేద విద్యార్థులకు అన్యాయం చేయొద్దు- బీసీ కమిషన్

రానున్న ఆర్థిక సంవత్సరం నుంచి 8వ తరగతి లోపు చదువుతున్న ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాన్ని రద్దు చేయనున్నట్లు కేంద్రం చేసిన ప్రకటనను వెంటనే విరమించుకోవాలని బీసీ...

Chandrababu: డ్వాక్రా సంఘాలు నిర్వీర్యం: బాబు

జగన్ పరిపాలనలో మహిళలకు అన్యాయం జరిగిందని, డ్వాక్రా సంఘాలను నిర్వీర్యం చేశారని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. తమ హయాంలో బాలికల విద్యకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చామని, అందుకే నేడు ఐటి రంగంలో...

కోవిడ్ ప్రమాద ఘంటికలు… చైనా యునివర్సిటీలకు సెలవులు

కరోనా కేసులు పెరగడంతో చైనా రాజధాని బీజింగ్‌, వాణిజ్య రాజధాని షాంఘై, గువాంగ్జౌ, చాంగక్వింగ్‌ వంటి ప్రధాన నగరాల్లో కఠిన ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసింది. తాజాగా చైనా పౌరుల నుంచి నిరసనలు...

Most Read