Sunday, September 6, 2026
HomeTrending News

సామాజిక న్యాయ విద్రోహి జగన్‌ : అచ్చెన్నాయుడు

Social Injustice:  రాష్ట్రంలో సిఎం జగన్ సామాజిక న్యాయానికి తూట్లు పోడుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లలో పది శాతం కొత్త విధించారని, బీసీ సబ్-ప్లాన్...

హై అలర్ట్ ప్రకటించిన GHMC

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు విస్తారంగా పడుతున్నాయి. ఆదిలాబాద్ నుంచి మహబూబ్ నగర్ వరకు వికారాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం వరకు అన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా,...

త్వరలో బాబు గిన్నీస్ రికార్డు : పేర్ని

Babu- Record: విజయవాడలో గిన్నీస్ బుక్ రికార్డు ప్రతినిధులు తిరుగుతున్నారని మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 2004, 2009లో రెండుసార్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేతిలో ఓటమి...

రెండో రోజు ప్లీనరీ ప్రారంభం

YSRCP Plenary:మంగళగిరిలో జరుగుతోన్న వైఎస్సార్సీపీ ప్లీనరీ రెండోరోజు కార్యక్రమాలు మొదలుయ్యాయి, తొలుత  పరిపాలనా వికేంద్రీకరణ – పారదర్శకత అనే అంశంపై చర్చను చేపట్టారు.  తమ్మినేని సీతారాం దీనిపై చర్చ మొదలు పెట్టారు. దీనిపై...

అమర్‌నాథ్‌ యాత్రికులపై సిఎం ఆరా

Take Care: అమర్‌నాథ్‌ యాత్రలోకుండపోత వాన, ఆకస్మాత్తుగా వరదలు వచ్చాయన్న సమాచారం నేపథ్యంలో రాష్ట్రం నుంచి వెళ్లిన పలువురి యాత్రికుల భద్రతకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి  వైయస్‌.జగన్‌ అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ...

రాజాసింగ్ కు తృటిలో తప్పిన ప్రమాదం

అమర్ నాథ్ లో కుంభవృష్టి విషాదాన్ని నింపింది. లోయలో రెండు కిలోమీటర్ల మేర వరద బీభత్సం సృష్టించగా భోలేనాథ్ గుహకు సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరో వైపు గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ...

అమర్‌నాథ్ లో కుంభవృష్టి..16కు చేరిన మృతుల సంఖ్య

అమర్‌నాథ్ గుహ సమీపంలో భారీ వర్షం, ఆకస్మిక వరదల కారణంగా చనిపోయిన వారి సంఖ్య 16కి చేరింది. 40 మంది గల్లంతయ్యారు. ఒక్కసారిగా జలప్రళయం విరుచుకుపడటంతో వందలాది మంది యాత్రికులు చిక్కుకుపోయారు. సైన్యం...

ఉత్పాదకతనిచ్చేవంగడాలే యుఎస్ విజయరహస్యం

వ్యవసాయంలో యాంత్రీకరణ, అధిక ఉత్పాదకతనిచ్చే వంగడాలు,పెద్ద కమతాలు అమెరికా రైతుల విజయ రహస్యమని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. అమెరికాలో అధికసాంద్రత  పత్తి సాగు బాగుందని తెలిపారు. పత్తి...

కష్ట కాలంలోనూ సంక్షేమం ఆపలేదు: బుగ్గన

Carona-Crises: ఆర్ధికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా, విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా నవరత్నాల అమల్లో వెనక్కు వెళ్లలేదని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వెల్లడించారు. చంద్రబాబు సిఎం పదవి...

ఏం సాధించారని ప్లీనరీ: బాబు ప్రశ్న

Babu on Plenary: ఏం సాధించారని ప్లీనరీ నిర్వహించుకుంటున్నారని వైఎస్సార్సీపీని ప్రతిపక్ష నేత, టిడిపి అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. పోలీసులను అడ్డం పెట్టుకుని తిరగడం కాదని దమ్ముంటే పాదయాత్ర అప్పుడు ఎలా వచ్చారో...

Most Read