AP CM Launched The YSR Bima Insurance Scheme For The Poor : పెద్దలు ‘శతమానం భవతి’ అని దీవిస్తారని, అంటే వందేళ్ళు జీవించాలని కోరుకుంటారని, తమ ప్రభుత్వం కూడా ప్రజలు […]
Tag: AP Govt
బ్లాక్ ఫంగస్ నివారణకు చర్యలు : మంత్రుల కమిటి
బ్లాక్ ఫంగస్ వ్యాధి నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని కరోనా నివారణకై ఏర్పాటైన గ్రూప్ అఫ్ మినిస్టర్స్ (జిఓఎం) అధికారులకు నిర్దేశించింది. బ్లాక్ ఫంగస్ పై ప్రజల్లో భయం పోగొట్టడానికి ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని, […]
252 బ్లాక్ ఫంగస్ కేసులు: సింఘాల్
కరోనా వ్యాప్తితో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వానికి బ్లాక్ ఫంగస్ మరో సమస్యగా మారింది. బ్లాక్ ఫంగస్ తో మరణిస్తున్న ఘటనలు నమోదు అవుతుండడంతో అధికారులు దీనిపై తీవ్రస్థాయిలో దృష్టి సారించారు. రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ […]
బ్లాక్ ఫంగస్ నివారణకు ముందస్తు జాగ్రత్తలు
రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ నివారణకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టిందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. కేంద్రం కేటాయించిన 1650 వయల్స్ కు ఇప్పటికే […]
నెలాఖరు వరకూ కర్ఫ్యూ : సిఎం జగన్
రాష్ట్రంలో నెలాఖరు వరకూ కర్ఫ్యూ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోవిడ్ పరిస్థితిపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కర్ఫ్యూ ను నెలాఖరు వరకూ కొనసాగించాలని […]
వ్యాక్సినేషన్ కోసం గ్లోబల్ టెండర్లకు ఏపి
వ్యాక్సినేషన్ కోసం గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తూ ఏపి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. కోటి మందికి వ్యాక్సిన్ వేసేందుకు టెండర్లు పిలుస్తోంది. మే 13 వ తేదీ సాయంత్రం 4 గంటల నుంచి టెండర్ల […]
ఆక్సిజన్ కొరత అధిగమిస్తాం : డిప్యూటి సిఎం
రుయా ఆస్పత్రిలో జరిగిన ఘటన పునరావృతం కాకుండా చూస్తామని ఉప ముఖ్యమంత్రి(వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. ఆక్సిజన్ సరఫరాకు అవసరమైన అన్నిచర్యలు తీసుకుంటున్నామని, ఎంత చేసినా అక్కడక్కడా ఇలాంటి సంఘటనలు […]
కోవిడ్ అనాథలకు ఆపన్నహస్తం
కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆపన్నహస్తం అందిస్తోంది. అనాథలైన పిల్లలను చేరదీసి బాలల సంరక్షణ కేంద్రాల్లో వసతి, రక్షణ కల్పించేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ ఈ మేరకు చర్యలు […]
20న ఏపి అసెంబ్లీ సమావేశం?
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఈ నెల 20న సమావేశం కానుంది. మార్చిలో బడ్జెట్ సమావేశాలు జరగాల్సి వుండగా స్థానిక ఎన్నికలు, కోవిడ్ నేపధ్యంలో ప్రభుత్వం 3 నెలలకు తాత్కాలిక బడ్జెట్ ను ప్రవేశపెట్టి గవర్నర్ […]
వాక్సిన్ పై విపక్షాల రాజకీయం : సిఎం
వాక్సినేషన్ విషయంలో ప్రభుత్వంపై వస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఖండించారు. వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందని, కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుందని వెల్లడించారు. రాష్ట్రంలో […]
Copyright © 2020 | All Rights Reserved | Privacy Policy
Powered by Digital Ocean Design and Developed by Trade2online.com