Sunday, August 30, 2026

యంగ్‌టైగర్ ఎన్టీఆర్ ఆవిష్కరించిన సత్యదేవ్ ‘తిమ్మరుసు’

స‌త్య‌దేవ్‌... ప్ర‌తి సినిమా ఓ డిఫ‌రెంట్‌గా చేస్తూ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోన్న క‌థానాయ‌కుడు. పాత్ర ఏదైనా అందులో ఒదిగిపోయే నేటి త‌రం అతి కొద్దిమంది న‌టుల్లో స‌త్య‌దేవ్ ఒక‌రు. ‘బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌’లో...

అంతర్జాతీయ ఖ్యాతి ఎవరిగొప్ప?

Ramappa Temple : రామప్ప దేవాలయం అంతర్జాతీయ ఖ్యాతి గడించింది. ప్రపంచ వారసత్వ హోదా దక్కించుకున్న రామప్ప ఆలయం తెలుగు రాష్ట్రం ఖ్యాతిని ఇనుమడింప జేసింది. కాకతీయుల శిల్పకళా వైభవానికి అద్దం పట్టిన రామప్ప...

బిజెపిది మత రాజకీయం

బిజెపి రాజకీయాలు సాగనివ్వబోమని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే, వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. బిజెపి మతతత్వ రాజకీయాలు చేస్తోందని, టిప్పు సుల్తాన్ విగ్రహంపై బిజెపి నేతలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని...

పెన్షన్ పెంపు మర్చిపోయారు: లోకేష్

అధికారంలోకి వస్తే పెన్షన్ పెంచుతానని హామీ ఇచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్యం, నిత్యావసర ధరలు పెంచారని,  పెన్షన్ పెంచడం మర్చి పోయారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా...

ఛైర్మన్ ఆదేశాలు పాటించాల్సిందే

మన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ అశోక్ గజపతిరాజు ఇచ్చిన ఆదేశాలను కార్యనిర్వహణాధికారి (ఈవో) పాటించాల్సిందేనని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్పష్టం చేసింది. ట్రస్టు ఈవో తన మాట వినడం లేదని, కోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించడం...

ప్రోటోకాల్ పాటించరా? అచ్చెన్నాయుడు

ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె. అచ్చెన్నాయుడు ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు పెత్తనం సాగించడం దుర్మార్గం అని అయన...

మర్చిపోడానికి చికిత్స ఉందా?

Family Counselling : Q.నా వయసు 26. నా మనస్తత్వం ఎలాంటిది అంటే..ఎవరికైనా నా మనసులో మాట చెప్పాలన్నా, ఏదైనా చేయాలన్నా, ఏదైనా గుర్తు పెట్టుకోవాలన్నా ..ఎన్ని రోజులైనా, వారాలైనా, నెలలైనా అలాగే నేను...

కాకతీయ కాలువకు నీటి విడుదల

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి 4వేల క్యూసెక్కుల నీటిని ఈ రోజు ఉదయం విడుదల చేశారు. బుధవారం సాయంత్రానికిది 6వేల క్యూసెక్కులకు చేరుకుంటుందని సంబంధిత అధికారులు తెలిపారు. వరి నాట్లు వేసేందుకు గాను నీళ్లను...

గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ లో బిగ్ బీ

టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌’ కార్యక్రమాన్ని బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రశంసించారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్‌కు హాజరైన...

హాకీ జట్టుకు రెండో విజయం

టోక్యో ఒలింపిక్స్ లో భారత పురుషుల హాకీ జట్టు రెండో విజయం సాధించింది. నేడు జరిగిన పూల్ ‘ఏ’ మ్యాచ్ లో స్పెయిన్ పై  3-0 తేడాతో గెలుపొందింది. జూలై 24 శనివారం...

Most Read