Saturday, August 15, 2026

పంజాబ్ లో శిరోమణి-బిఎస్పీ జట్టు

పంజాబ్ రాష్ట్రంలో కొత్త పొత్తు పొడిచింది. శిరోమణి అకాలీదళ్ – బహుజన్ సమాజ్ పార్టీ జట్టు కట్టాయి. దాదాపు 17 ఏళ్ళ తర్వాత ఈ రెండు పార్టీలూ మళ్ళీ కలిసి పోటీ చేస్తున్నాయి....

ఉయ్ ఘర్ ముస్లింలపై కథనానికి ‘పులిట్జర్’

భారత సంతతి జర్నలిస్టు మేఘ రాజగోపాలన్ అమెరికా అందజేసే ప్రతిష్టాత్మకమైన జర్నలిజం అవార్డు ‘పులిట్జర్’ కు ఎంపికయ్యారు. ఉయిఘర్ ముస్లిం ప్రజలను పెద్ద ఎత్తున సామూహిక నిర్బంధం చేసి చైనా అనుసరిస్తున్న దమన...

రేపు యాదాద్రికి చీఫ్ జస్టిస్, గవర్నర్, సిఎం

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ, గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కెసియార్ రేపు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. యాదగిరిగుట్ట ఆలయ పుర్నర్నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పీడ...

కేసిఆర్ పాలనకు గోరీ కట్టడమే అజెండా : ఈటెల

ఫ్యూడల్, నియంతృత్వ పాలననుంచి తెలంగాణాను విముక్తి చేయడం, ఈ పాలనకు గోరీ కట్టడమే ఇకపై తన అజెండా అని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఇన్నాళ్లుగా తనది లెఫ్ట్ అజెండా అని,...

తెలుగు పాటపై పరుచుకున్న పరిమళం- సినారె

(జూన్ 12, సినారె వర్ధంతి - ప్రత్యేకం) C. Narayana Reddy : తెలుగు సినిమా సాంకేతిక పరంగా .. కథాకథనాల పరంగా కొత్త మార్పులను అన్వేషిస్తూ పరుగులు తీసినట్టుగానే, తెలుగు పాట కూడా కొత్త అందాలను సంతరించుకుంటూ ఉరకలు...

నేనుంటే కరోనా ఉండేది కాదు!

శ్రీ శ్రీ శ్రీ కైలాసనామ నూత్న ద్వీప దేశావిష్కార ధౌరేయా! క్రిమి కీటక పశు పక్ష్యాదులు మనుషుల్లా మాట్లాడే నూత్న విజ్ఞానం కనుక్కున్నానని మీరు సెలవిచ్చినప్పుడు మనుషుల మాట పడిపోయింది. మీరు కారణాంతరాల...

వార ఫలాలు

09-08-2026 నుంచి 15-08-2026 వరకు Weekly Horoscope in Telugu: మేషం (Aries): కీలక వ్యవహారాలను నిర్లక్ష్యం చేయకండి. వారం ప్రారంభంలో చేపట్టే పనుల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. మీ ప్రయత్నాలకు సోదరులు అండగా నిలుస్తారు. సాహసోపేతమైన...

ముకుల్ రాయ్ పై ‘మమతా’నురాగం

పశ్చిమబెంగాల్ రాజకీయాలు మరోమారు ఆసక్తికరంగా మారుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ షాక్ ఇద్దామని భావించి అసెంబ్లీ ఎన్నికల్లో బోర్లా పడిన బీజేపీకి రివర్స్ లో షాక్  ఇచ్చే పనిలో పడ్డారు...

సరైన సమయంలో పరీక్షలపై నిర్ణయం : సురేష్

విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదన్నప్పుడు మాత్రమే పరీక్షలు నిర్వహిస్తామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఏపీలో పది, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై అధికారులతో చర్చించామని, ప్రస్తుతం...

రఘురామపై చర్య తీసుకోండి: స్పీకర్ కు భరత్ వినతి

నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ సిపి మరోసారి లోక్ సభ స్పీకర్ ఓం  బిర్లాకు విజ్ఞప్తి చేసింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా...

Most Read