Tuesday, August 11, 2026

వరి నాటులో వెదజల్లే పద్ధతి ప్రోత్సహించాలి

రైతును లాభసాటిగా మార్చడమే ధ్యేయంగా ముందుకు సాగాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆర్థిక శాఖ  మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ప్రజాప్రతినిధులు- రైతులకు, ప్రజలకు ఇలాంటి ఉపయోగపడే సేవ చేయడమే నిజమైన సేవని...

కేటీఆరే నిజ‌మైన హీరో.. సోనూసూద్ ట్వీట్

రాష్ర్ట ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా న‌టుడు సోనూసూద్ ప్ర‌శంసించారు. కేటీఆరే నిజ‌మైన హీరో అంటూ కొనియాడారు. కేటీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుంద‌ని విశ్వాసం వ్యక్తం చేశారు. మిమ్మల్ని సంప్ర‌దించిన...

‘ఊర్వశి’ వృద్ధి చెందాలి : కృష్ణ

తన పుట్టినరోజును పురస్కరించుకుని... ప్రత్యేక పాటను విడుదల చేసిన 'ఊర్వశి ఓటిటి' మరింతగా వృద్ధి చెందాలని సూపర్ స్టార్ కృష్ణ ఆకాంక్షించారు. "తెలుగు వీర లేవరా... దీక్షబూని సాగరా" అనే పంక్తులతో మొదలయ్యే...

పాకిస్తాన్ నుంచి ప్రశాంత్ విడుదల

పాకిస్తాన్ లో చిక్కిన తెలుగు యువకుడు ప్రశాంత్ కు ఎట్టకేలకు విముక్తి లభించింది. వాఘా సరిహద్దుల వద్ద పాకిస్తాన్ రేంజర్లు ప్రశాంత్ ను బి.ఎస్.ఎఫ్. బలగాలకు అప్పగించారు. వైజాగ్ కు చెందిన ప్రశాంత్ మాదాపూర్...

పేదల సొంత ఇంటి కల నేరవేరుస్తాం

పేదవారి సొంత ఇంటి కల నేరవర్చడేమే రాష్ట్రప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సి కల్వకుంట్ల కవిత వెల్లడించారు. హైదరాబాద్ తరహాలో జగిత్యాల నియోజవర్గానికి నాలుగు వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ముఖ్యమంత్రి చంద్ర శేఖర్...

తమ్మినేనికి అస్వస్థత

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాంకు అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా జ్వరం తో బాధపడుతున్న సీతారాం తాడేపల్లి మణిపాల్ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఏప్రిల్ నెలాఖరులో తమ్మినేని భార్య వాణిశ్రీ...

జుహీ చావ్లా కదిలించిన 5G రేడియేషన్ తేనె తుట్టె!

2G కి కాలం చెల్లింది. 3G మొహం మొత్తింది. 4G పాతబడింది. ఇక 5G రావాల్సిందే. చైనాలో వచ్చింది. ఇంకెక్కడో ఎప్పుడో వచ్చింది. మనకే ఆలస్యమవుతోంది. అర చేతి స్మార్ట్ ఫోనే ఇప్పుడు మాట్లాడే ఫోన్. వినే రేడియో. చూసే టీ వి....

నడ్డాతో ఈటెల భేటి!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఢిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాతో సమావేశమయ్యారు. బిజెపి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్,...

సింగపూర్ లో విద్యార్థులకు వ్యాక్సిన్

స్కూలు విద్యార్థులకు అతి త్వరలో వ్యాక్సిన్ ప్రారంభిస్తామని సింగపూర్‌ ప్రధానమంత్రి లీ షేన్‌ లూంగ్‌ ప్రకటించారు. కోవిడ్ కొత్త వేరియంట్ పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్న వైద్య నిపుణుల హెచ్చరికల దృష్ట్యా ఈ...

మమత అడ్వైజర్ గా అలాపన్!

పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాపన్ బందోపాధ్యాయ నేడు పదవీ విరమణ చేశారు. ఆ వెంటనే ఆయన్ను తనకు ముఖ్య సలహాదారుగా నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. రేపటి నుంచే...

Most Read