Sunday, May 18, 2025

Yearly Archives: 2023

ప్రభాస్ .. వార్నింగులు వద్దమ్మా: ‘అన్ స్టాపబుల్ 2’ ప్రోమోలో బాలకృష్ణ  

బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్ 2' టాక్ షోకి విపరీతమైన క్రేజ్ ఉంది. క్రితం వారం ఈ టాక్ షోలో ప్రభాస్ - గోపీచంద్ పాల్గొన్నారు. ప్రభాస్ కీ .. గోపీచంద్...

వీరమల్లు సమ్మర్ కి రావడం లేదా..?

పవన్ కళ్యాణ్‌ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'హరి హర వీరమల్లు'. క్రిష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న వీరమల్లు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రామోజీ ఫిలింసిటీలో వేసిన భారీ సెట్ లో కీలక సన్నివేశాలను...

చిరు, ప్రభుదేవాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా..?

చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150' మూవీతో రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. తర్వాత 'సైరా నరసింహారెడ్డి' సినిమా చేశారు. ఇక అక్కడ నుంచి 'ఆచార్య', 'గాడ్...

‘పుష్ప 2’ టీజర్ వస్తుందా..?

అల్లు అర్జున్, సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన 'పుష్ప' ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా దాదాపు 400 కోట్లు కలెక్ట్...

ఆ ఒక్క మాట వెయ్యి సినిమాలు చేసే శక్తినిచ్చింది – శ్రీపతి కర్రి

'కొరమీను' విడుదలైన మరుసటి రోజు మా నాన్న ఫోన్ చేసి, “ఈరోజుతో మా బెంగ, బాధ, భయం అన్నీ తీరిపోయాయిరా” అనడం 'కొరమీను' సినిమాకి సంబంధించి మాత్రమే కాదు… నా జీవిదానికి సంబంధించి...

‘పాప్ కార్న్’ ను తెలుగు ఆడియెన్స్ పెద్ద హిట్ చేస్తారు – నాగార్జున‌

అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం 'పాప్ కార్న్'. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై భోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముర‌ళి...

పోస్ట్ ప్రొడక్షన్ దశలో ‘భూతద్ధం భాస్కర్‌ నారాయణ’

పురుషోత్తం రాజ్‌ ని దర్శకుడిగా పరిచయం చేస్తూ, స్నేహల్‌ జంగాల, శశిధర్‌ కాశి, కార్తీక్‌ ముడుంబై సంయుక్తంగా మిలియన్‌ డ్రీమ్స్‌ క్రియేషన్స్‌ మరియు విజయ సరాగ ప్రొడక్షన్స్‌ బ్యానర్స్‌ పై నిర్మించిన చిత్రమే...

‘వారసుడు’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

దళపతి విజయ్, వంశీ పైడిపల్లిల భారీ అంచనాల చిత్రం 'వారసుడు'/'వారిసు' తెలుగు, తమిళంలో సంక్రాంతి కానుకగా జనవరి 12న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విజయ్ సరసన రష్మిక మందన్న కథానాయిక నటిస్తోన్న ఈ...

చేసిన మంచి ఇంటింటికీ చెప్పండి : జగన్ పిలుపు

విభేదాలున్నా పక్కనపెట్టి రాబోయే ఎన్నికల్లో నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని, ఎన్నికలను సీరియస్‌గా తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నేతలకు పిలుపు ఇచ్చారు. ఈసారి...

ఈ చీకటి జీవోను సహించం: బాబు హెచ్చరిక

జీవో నంబర్ 1కు చట్టబద్ధత లేదని, అసలు ఏ చట్టం ప్రకారం ఆ జీవో తీసుకు వచ్చారో చెప్పాలని ప్రతిపక్ష నేత, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. ఈ చీకటి జీవో...

Most Read