Sunday, September 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభించనున్న సిఎం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ సాయంత్రం శ్రీవారికి జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. మధ్యాహ్నం 3.45 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి...

‘ఏపీఐఐసీ’కి 50 ఏళ్ళు- అభినందించిన సిఎం

ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక వసతుల సంస్ధ (ఏపీఐఐసీ)50 వ వసంతంలోకి అడుగుపెట్టింది.   ఏపీఐఐసీ గోల్డెన్‌ జూబ్లీ లోగోను సీఎం క్యాంప్‌ కార్యాలయంలోముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.  పారదర్శక పారిశ్రామిక విధానంతో...

కళ్యాణమస్తుతో బాల్య వివాహాల నివారణ: సిఎం

స్కూళ్లలో ఏర్పాటుచేసిన టీఎంఎఫ్, ఎస్‌ఎంఎఫ్‌ తరహాలో అంగన్‌వాడీల నిర్వహణ, పరిశుభ్రతకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. టాయిలెట్ల మరమ్మతు పనులు చేపట్టాలన్నారు. అంగన్‌వాడీ...

దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకున్న గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు

క‌న‌క‌దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకోవ‌డం ఆనందంగా ఉంద‌ని, అమ్మ‌వారిద‌ర్శ‌నంతో స‌క‌ల శుభాలు చేకూరుతాయ‌ని ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వ‌ భూషణ్ హ‌రిచంద‌న్ అన్నారు. ఇంద్ర‌కీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గామ‌ల్లేశ్వ‌ర స్వామివార్లను గ‌వ‌ర్న‌ర్ దంప‌తులు సోమ‌వారం...

సిఎం జగన్ కు జమ్ జమ్ వాటర్

హజ్‌ కమిటీ చైర్మన్, ఎమ్మెల్సీలు, హజ్‌ కమిటీ సభ్యులు క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలుకుకుని  హజ్‌ పవిత్ర జలం (జమ్‌ జమ్‌ వాటర్‌)ను అందజేశారు.  హజ్‌ 2022...

మేం రాగానే తీసి పారేస్తాం: నక్కా వ్యాఖ్యలు

మరో సంవత్సరం తరువాత తాము అధికారంలోకి వస్తామని, రాగానే హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ పేరు ఎత్తి వేస్తామని మాజీ మంత్రి టిడిపి నేత నక్కా ఆనందబాబు వెల్లడించారు. పేరు మార్పుపై అసెంబ్లీ సాక్షిగా...

మీడియా దుష్ప్రచారం: లక్ష్మీ పార్వతి ఆరోపణ

ఎన్టీఆర్‌ తనను పెళ్లి చేసుకోవడం చంద్రబాబుకు ఇష్టం లేదని, పెళ్లి ప్రయత్నాలు ఆపాలని చివరి వరకూ కుట్రలు పన్నారని, అందుకే మీడియా ముందే ఎన్టీఆర్ తనను పెళ్లి చేసుకున్నారని తెలుగు అకాడమీ చైర్...

ఉత్తరాంధ్ర ప్రజలు మేల్కోవాలి: రౌండ్ టేబుల్ పిలుపు

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన అధికార వికేంద్రీకరణను ఉత్తరాంధ్ర ప్రజలు ముక్తకంఠంతో స్వాగతించారు. విశాఖను పరిపాలన రాజధానిగా చేయడానికి ఎటువంటి ఉద్యమాలు చేయడానికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఉత్తరాంధ్రకు చెందిన...

వరినాట్లు వేసిన కలెక్టర్లు

ప్రకాశం, బాపట్ల జిల్లాల కలెక్టర్లు ఆదివారం రైతులతో కలిసి చెమట చిందించారు. పొలాల్లోకి వెళ్లారు. అన్నదాత కష్టాల్ని చూసేందుకు భార్యా, పిల్లల్ని కూడా వెంట తీసుకువెళ్లారు. వారిద్దరూ తమ కుటుంబ సభ్యులు, పిల్లలతో...

గంగమ్మను దర్శించుకోనున్న సిఎం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సెప్టెంబర్ 27న మంగళవారం తిరుపతి గంగమ్మ తల్లిని దర్శించుకోనున్నారు. తిరుమల బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు అయన తిరుమల వస్తున్నారు. రేణిగుంట విమానాశ్రయం...

Most Read