Sunday, September 29, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

ఏజెన్సీలో ఇళ్ళ నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ : సిఎం

గృహనిర్మాణంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  హౌసింగ్‌కు అత్యంత ప్రాధాన్య ఇస్తున్నామని,  ఇళ్ల నిర్మాణంలో నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు....

పేరు మార్పుపై జూనియర్ స్పందన

విజయవాడ ఎన్టీఆర్ విశ్వవిద్యాలయానికి పేరు మారుస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై హీరో ఎన్టీఆర్ స్పందించారు. పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ కీర్తిని, గౌరవాన్ని చేరిపివేయలేరని వ్యాఖ్యానించాడు. “NTR, YSR ఇద్దరూ విశేష ప్రజాదరణ...

గవర్నర్ కు తెలియకుండానే మార్చారు: బాబు

హెల్త్ యూనివర్సిటీకి ఛాన్సలర్ గా ఉన్న గవర్నర్ కు తెలియకుండానే ఆ సంస్థకు పేరు మార్చడం గవర్నర్ వ్యవస్థకే అవమానమని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కనీసం మెడికల్ కౌన్సిల్...

సిఎంతో టాటా సన్స్ ఛైర్మన్ భేటీ

టాటా సన్స్‌ చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని అయన నివాసంలో కలుసుకున్నారు.  ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై సిఎంతో చర్చించారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న...

కన్యాశుల్కం కాపీలు ఆవిష్కరించిన సిఎం

మహాకవి గురజాడ అప్పారావు 160 వ జయంతి సందర్భంగా ఆయన రచించిన కన్యాశుల్కం నాటకం పుస్తకాన్ని తిరుపతి ఎమ్మెల్యే  భూమన కరుణాకర్‌ రెడ్డి ఐదువేల కాపీలు ముద్రించారు.  శాసనసభలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం ...

మేం వచ్చాక మళ్ళీ మారుస్తాం : లోకేష్

తాము అధికారంలోకి వచ్చాక హెల్త్ యూనివర్సిటీకి మళ్ళీ ఎన్టీఆర్ పేరు పెడతామని టిడిపి ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ ప్రకటించారు.  ఎన్టీఆర్ పేరు మార్చడంపై అయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ నిర్ణయంపై...

‘పేరు’ మార్పుపై బిజెపి ఫైర్ : యార్లగడ్డ రిజైన్

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బిజెపి ఖండించింది. ఎన్టీఆర్ పేరు మార్చడమంటే ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగలపడమేనని బిజెపి రాష్ట్ర...

బాబు రిటర్న్ గిఫ్ట్ వెన్నుపోటు: సిఎం జగన్

ఎన్టీఆర్ పేరును తాము  ఉచ్ఛరించడం చంద్రబాబుకు నచ్చదని, బాబు ఎన్టీఆర్ పేరు పలకడం స్వయంగా ఎన్టీఆర్ కే ఇష్టం ఉండదని రాష్ట్ర ముఖ్యమంత్రి  వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ పట్ల బాబు కంటే ఎక్కువ గౌరవం...

జగనాంధ్రప్రదేశ్ గా మారుస్తారా? సిఎం జగన్

ఈ రాష్ట్రంలో సిఎం జగన్, వైఎస్ తప్ప మరొకరి పేరు వినిపించకూడడా అని టిడిపి ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ప్రశ్నించారు. మాంసం కొట్టు నుంచి మాల్స్ వరకూ జగన్ తన పేర్లే పెట్టుకుంటారని...

సిఎంకు టిటిడి బ్రహ్మోత్సవాల ఆహ్వానం

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరై, రాష్ట్ర ప్రజల తరపున పట్టువస్త్రాలు సమర్పించాల్సిందిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు ఆహ్వానించింది....

Most Read