Friday, September 27, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మళ్ళీ కలుద్దాం అంటే ఒప్పుకుంటారా? బొత్స

Polavaram:  ఒరిజినల్ డిజైన్ ప్రకారమే పోలవరం కడుతున్నామని, ఇప్పుడు కొత్తగా ఎత్తు పెంచలేదని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విభజన చట్టంలో చెప్పిన దాని ప్రకారం, సిడబ్ల్యూసీ...

మాకు మనసుంది, వారికి లేదు : సిఎం

రాష్ట్రంలో అన్ని  సంక్షేమ పథకాలకు అర్హులు  ఎంతమంది ఉన్నా శాచురేషన్ పద్దతిలో  అందరికీ అందిస్తున్నామని, ఏ ఒక్కరికీ మిస్ కాకూడదని తాపత్రయ పడే ప్రభుత్వం తమదని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్...

మిగిలిపోయిన అర్హులకు నేడు పంపిణీ

left over: ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులై ఉండి వివిధ కారణాలతో లబ్ధి పొందలేని వారికి ప్రభుత్వం నేడు ఆ సహాయాన్ని అందజేయనుంది.  ఏ కారణం చేతనైనా అర్హులు సదరు పథకాన్నిపొందలేకపోతే, సంక్షేమ...

ఎమ్మెల్యేలు కష్టపడితేనే ఫలితాలు: జగన్

Work Hard: రాష్ట్రంలో 87 శాతం కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించామని, వారి మద్దతు తీసుకుంటే.. 175కి 175 స్థానాలో ఎందుకు గెలవలేమని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ...

దుష్ప్రచారం, వదంతులు తిప్పికొట్టండి: సిఎం

వరద బాధితుల్లో నైతిక స్థైర్యం దెబ్బతీయడానికి  చంద్రబాబు, ఈనాడు, టీవీ–5, ఆంధ్రజ్యోతి, పవన్‌కళ్యాణ్‌ వంటివారు ప్రయత్నిస్తున్నారని, ప్రభుత్వంపై అకారణంగా బురదజల్లుతున్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్ర, అధికారుల...

జవాబు చెప్పలేక ఎదురుదాడి: దేవినేని

కాంగ్రెస్ పార్టీ హయాంలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో పందికొక్కుల్లా దోచుకున్నారని, మట్టి పనుల్లో కూడా డబ్బులు దండుకున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గత ఐదేళ్ళలో  తమ ప్రభుత్వ హయాంలో ఎన్ని...

ఉమా నోరు అదుపులో పెట్టుకోవాలి: అంబటి

Counter: గోదావరికి కనీ వినీ ఎరుగని రీతిలో వరద వచ్చిందని, ఈ విపత్తు సమయంలో అధికార యంత్రాంగం, ప్రజలు, వాలంటీర్ల సహకారంతో తమ ప్రభుత్వం సమర్ధవంతంగా సహాయ పునరావాస చర్యలు చేపట్టిందని రాష్ట్ర...

రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన సిఎం, స్పీకర్

Presidential Election: రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ కమిటీ హాల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, స్పీకర్...

తక్షణమే వరద సాయం అందించండి: వైసీపీ ఎంపీలు

Relief: గోదావరికి కనివీనీ ఎరుగని రీతిలో సంభవించిన వరదలతో  పెద్ద ఎత్తున ఆస్తి, పంట నష్టం వాటిల్లినందున తక్షణమే సాయం చేసి ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకులు వి.విజయసాయి రెడ్డి,...

అది జోకర్ సేన: దాడిశెట్టి రాజా

సోమవారం నుంచి శుక్రవారం వరకు తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్‌ రాజకీయం చేస్తారని, ఆ తర్వాత రెండు రోజులు.. శని, ఆదివారాలు పవన్‌ ఆ బాధ్యత తీసుకున్నారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ...

Most Read