Wednesday, September 25, 2024
Homeన్యూస్ఆంధ్ర ప్రదేశ్

మైనింగ్ లీజుల జారీలో జాప్యం వద్దు: పెద్దిరెడ్డి

No delay: ప్రభుత్వానికి ఖనిజ ఆధారిత ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనులు, ఇంధన, అటవీ, పర్యావరణ, సైన్స్ & టెక్నాలజీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు....

పోరాడే శక్తి ఇవ్వాలని ప్రార్ధించా: చంద్రబాబు

Durgamma-Babu: ప్రజల తరఫున పోరాడే శక్తిని ప్రసాదించాలని దుర్గమ్మను వేడుకున్నానని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. నేడు తన 73వ జన్మదినం సందర్భంగా ఇంద్రకీలాద్రిపై  కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామిని...

బాబుని తిడితే ఖబడ్దార్: బుద్దా వార్నింగ్

suicide warning:  తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ అధినేత చంద్రబాబుపై పిచ్చి పిచ్చిగా మాట్లాడే వారిని ఎదుర్కొనేందుకు వందమందితో ఆత్మాహుతి దళాన్ని...

గృహాలకు సిమెంట్ ఇవ్వాల్సిందే: మంత్రులు

Supply Cement: దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా ప్రజలకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం చేరువ చేస్తోందని రాష్ట్ర గనులు, ఇంధన, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గృహనిర్మాణ...

మహానాడు వరకూ ‘బాదుడే బాదుడు’: చంద్రబాబు

Babu to Tour: ఈ ఏడాది మహానాడు కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహిస్తామని, ఆ తర్వాతా రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తానని ప్రతిపక్షనేత, టిడిపి అధినేత చంద్రబాబునాయుడు వెల్లడించారు.  మే నెల మొదటి వారం నుంచి...

జిల్లా అధ్యక్షులు, రీజినల్‌ కో-ఆర్డినేటర్ల నియామకం

YSRCP new posts: వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, రీజనల్‌ కో-ఆర్డినేటర్లను ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఈ వివరాలను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ...

జిల్లాలకు ఇన్-ఛార్జ్ మంత్రుల నియామకం

In-Charge Ministers: రాష్ట్రంలో జిల్లాలకు ఇన్ ఛార్జ్ మంత్రులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు, ఈ మేరకు జీవో నంబర్ 29ని నేడు విడుదల చేశారు. జిల్లాల వారీగా ఇన్ ఛార్జ్...

సంక్షేమం వద్దంటారా? మేరుగ ప్రశ్న

Welfare State: రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అడ్డుకునేందుకు ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు కుట్రలు చేస్తున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున విమర్శించారు.  కోవిడ్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజా రంజకమైన...

ఖట్టర్ ను కలుసుకున్న జగన్

AP-Haryana: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో హర్యానా రాష్ట్ర ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ను  మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.  మనోహర్ లాల్ ఖట్టర్ వ్యక్తిగత పర్యటన నిమిత్తం...

కేంద్రం జోక్యం చేసుకోవాలి: గోరంట్ల

Center to Respond: రాష్ట్ర గవర్నర్ ను ఉద్దేశించి టిడిపి సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్సవ విగ్రహంగా ఉండి, గుడ్డిగా సంతకాలు పెట్టొద్దని సూచించారు....

Most Read