Tuesday, October 1, 2024
Homeస్పోర్ట్స్

TAIPEI OPEN 2022: ఇషాన్-తానీషా ముందంజ

చైనీస్ తైపీ లో జరుగుతోన్న జైపీ ఓపెన్ -2022లో మిక్స్డ్ డబుల్స్ లో ఇషాన్ భట్నాగర్- తానీషా క్రాస్టో  జోడీ రెండో రౌండ్ లోకి అడుగు పెట్టారు. ఇజ్రాయెల్ క్రీడాకారులు మిషా జిల్బెర్...

Ben Stokes: గొప్ప కాంపిటీటర్ : కోహ్లీ ప్రశంస

వన్డే క్రికెట్ ఫార్మాట్ నుంచి ఇంగ్లాండ్ స్టార్ ఆటగాడు బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ ప్రకటించడం క్రికెట్ అభిమానులను నివ్వెర పరిచింది. ఇటీవలి కాలంలో ఇంగ్లాండ్ సాధించిన అనేక విజయాల్లో కీలక పాత్ర పోచిన్సిన...

విశాఖ ఒలింపియాడ్ టార్చ్ కు స్వాగతం

Olympiad Torch: చెస్ ఒలింపియాడ్ రిలే టార్చ్ ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ పట్నం చేరుకుంది, స్వర్ణ భారతి ఇండోర్ స్టేడియంలో ఈ టార్చ్ ను గ్రాండ్ మాస్టర్ ముసునూరి లలిత్ బాబు నుంచి...

Pant Century: వన్డే సిరీస్ ఇండియాదే

ఇంగ్లాండ్ తో జరిగిన వన్డే సిరీస్ ను ఇండియా కైవసం చేసుకుంది. సిరీస్ విజేతను నిర్ణయించే నేటి కీలక మ్యాచ్ లో ఇండియా ఐదు వికెట్లతో విజయం సాధించింది. రిషభ్ పంత్ 125...

Singapore Open : మహిళల సింగిల్స్ విజేత సింధు

భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సింగపూర్ ఓపెన్ ­-2022 విజేతగా నిలిచింది.  మహిళల సింగిల్స్ విభాగంలో నేడు జరిగిన ఫైనల్స్ లో చైనా క్రీడాకారిణి వాంగ్ జీ పై 21-9; 11-21;...

Singapore Open: ఫైనల్స్ కు పివి సింధు

భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సింగపూర్ ఓపెన్-2022 ఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన సెమీ ఫైనల్లో 21-15; 21-7 తో రెండు వరుస సెట్లలో జపాన్ క్రీడాకారిణి సయేనా కవాకమి...

Singapore Open-2022: సెమీస్ కు పివి సింధు

సింగపూర్ ఓపెన్ లో భారత బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు సెమీఫైనల్స్ కు చేరుకుంది. నేడు జరిగిన క్వార్టర్ ఫైనల్స్ మ్యాచ్ లో చైనా క్రీడాకారిణి హాన్ యూ పై 17-21; 21-11;...

Reece Topley : రెండో వన్డేలో ఇంగ్లాండ్ ఘనవిజయం

ఇంగ్లాండ్ తో జరిగిన రెండోవన్డేలో ఇండియా 100 పరుగులతో ఘోర ఓటమి పాలైంది. రీస్ టాప్లే 9.5 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 24 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి ఇండియా బ్యాటింగ్...

Singapore Open-2022: క్వార్టర్స్ కు సింధు, సైనా, ప్రణయ్

సింగపూర్ ఓపెన్ లో భారత ఆటగాళ్ళు పివి సింధు, సైనా, ప్రణయ్ లు క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకున్నారు. మహిళల సింగిల్స్ లో పివి సింధు 19-21; 21-19;21-18తో వియత్నాం క్రీడాకారిణి ఎన్-గుయెన్ పై; ...

IND vs WI T20 Series:  కోహ్లీకి షాక్

వెస్టిండీస్ తో జరిగే మూడు మ్యాచ్ ల టి 20 సిరీస్ కు జట్టును బిసిసిఐ ప్రకటించింది. ఫాం లో లేని కారణంగా విరాట్ కోహ్లీకి జట్టునుంచి ఉద్వాసన పలికారు.  కెఎల్ రాహూల్,...

Most Read