Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

తెలంగాణ ప్రభుత్వ క్రిస్మస్ వేడుకలకు ఏర్పాట్లు

రాష్ట్రంలో అన్ని పండుగల లాగానే క్రిస్మస్ పండుగను ఘనంగా నిర్వహించ నున్నట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు, క్రిస్మస్‌ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ...

తెలంగాణ రైతాంగానికి.. ఈ నెలాఖరు నుంచి రైతుబంధు

తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. యాసంగి పంట కాలానికి అందించే పంట పెట్టుబడి రైతుబంధు నిధులను డిసెంబర్ 28 నుంచి విడుదల చేయడం ప్రారంభించాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్...

కేస్లాపూర్‌లో నాగోబా విగ్రహ ప్రతిష్టాపన..

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నూతనంగా నిర్మించిన ఆలయంలో నాగోబా విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. ఆదివారం ఉదయం మెస్రం వంశీయులు నాగోబా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించారు. అనంతరం తమ ఆరాధ్య దేవునికి ప్రత్యేక...

కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న‌కు బంగారు కిరీటం

రాష్ట్రంలోని అన్ని దేవాల‌యాల‌ను అభివృద్ధి చేస్తున్నామ‌ని రాష్ట్ర ఆర్థిక మంత్రి హ‌రీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని కొముర‌వెల్లి మ‌ల్లికార్జున స్వామి క‌ల్యాణోత్స‌వంలో మంత్రులు హ‌రీశ్‌రావు, త‌ల‌సాని శ్రీనివాస్ యాద‌వ్, మ‌ల్లారెడ్డి, ఎంపీ కొత్త...

అడవిలో ఆగిన రైలు..పోలీసు తనిఖీలు.. మహిళకు గుండెపోటు

అటవీ మధ్యలో ఓ రైలు ఆగింది. పోలీసులు హడావుడిగా తనిఖీలు చేస్తున్నారు. అది చూసిన ఓ మహిళ ఆందోళనకు గురయ్యారు. అడవి(Forest) ప్రాంతంలో రైలు ఆగింది. ఎవరూ లేని ప్రదేశం. కిటికిలో నుంచి చూస్తే.....

మరమ్మతు పనులకు జీఎస్టీ మినహాయించాలి – హరీశ్‌రావు

రాష్ట్రంలో మైనర్‌ ఇరిగేషన్‌ కింద 46వేల జలాశయాలు ఉన్నాయని, వీటి ద్వారా 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ ఏటా వీటి నిర్వహణ ఎంతో ముఖ్యమని, మరమ్మతు...

చిరుత చిక్కింది.. నెహ్రూ జూపార్క్‌కు తరలింపు

సంగారెడ్డి జిల్లా జిన్నారం గడ్డపోతారం పారిశ్రామికవాడలో హెటిరో ల్యాబ్స్‌లోకి ప్రవేశించిన చిరుతను అధికారులు బంధించారు. నెహ్రూ జూపార్క్‌కు చెందిన ప్రత్యేక బృందం చిరుతకు మత్తు మందు ఇచ్చి ఆ తర్వాత బోన్‌లో బంధించి...

బండి సంజయ్ కు రొహిత్ రెడ్డి సవాల్

రాష్ట్ర బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌కు ద‌మ్ముంటే రేపు ఉద‌యం 10 గంట‌ల‌కు భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యం వ‌ద్ద‌కు రావాల‌ని తాండూరు ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డి స‌వాల్ విసిరారు. భాగ్య‌లక్ష్మి అమ్మ‌వారి సాక్షిగా...

జవహర్నగర్ చిన్నారి కుటుంబానికి మంత్రి మల్లారెడ్డి భరోసా

మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి అంబేద్కర్ నగర్లో చోటుచేసుకున్న చిన్నారి ఇందు మృతి కేసులో మిస్టరీ ఇంకా వీడలేదు. అయితే బాధిత కుటుంబానికి మంత్రి మల్లారెడ్డి పరామర్శించి భరోసా కల్పించారు....

కవాల్ టైగర్ రిజర్వు.. గ్రామాల తరలింపు వేగవంతం

రక్షిత అటవీ ప్రాంతాలు, పులుల ఆవాసాలను మరింతగా అభివృద్ది పరచటం, అడవుల్లో మనుషులు, పెంపుడు జంతువుల ద్వారా తలెత్తే సమస్యలను (Biotic Disturbance) తగ్గించటమే లక్ష్యంగా పనిచేయాలని అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...

Most Read