Wednesday, September 25, 2024
Homeతెలంగాణ

మెడికల్ హబ్ గా మహబూబ్ నగర్ – మంత్రి శ్రీనివాస్ గౌడ్

ఒకప్పుడు వైద్యం కోసం హైదరాబాద్ వెళుతుంటే మార్గమధ్యలో అప్పన్నపల్లి రైల్వే గేట్ పడటం కారణంగా సకాలంలో చికిత్స అందక అనేకమంది ప్రాణాలు కోల్పోయారని... తెలంగాణ ఏర్పడిన తర్వాత మహబూబ్ నగర్ మెడికల్ హబ్...

బీఆర్ఎస్ పార్టీ విస్త‌ర‌ణ‌ – నాందేడ్ రైతులతో ఇంద్రకరణ్

భారత రాష్ట్ర సమితి ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలవుతున్న పథకాలన్ని...

చారిత్రాత్మకమైనది “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” – సీఎస్ సోమేశ్ కుమార్

జీవకోటికి ప్రాణవాయువును అందించే చెట్లను నాటడం మనందరి బాధ్యత అని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అన్నారు. ఈ రోజు తన పుట్టిన రోజును పురస్కరించుకుని.. “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”...

బీజేపీతో పొత్తు కోసమే చంద్రబాబు డ్రామాలు -హరీష్ విమర్శ

చంద్రబాబు నిన్న ఖమ్మం లో చేసిన షో కూట్లో రాయి తీయని వాడు ఏట్లో రాయి తీస్తానన్నట్టు ఉందని మంత్రి హరీష్ రావు విమర్శించారు. చచ్చిన బఱ్ఱె కుండెడు పాలు ఇచ్చినట్లుంది చంద్రబాబు...

పంట కల్లాలపై.. కేంద్రానికి కడుపు మంట – మంత్రి కేటిఆర్

ఉపాధి హామీ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న పంట ఆరబోత కల్లాలపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. రైతులకు అనేక విధాలుగా ఉపయోగపడే...

తెలంగాణ హెల్త్ డైరెక్టర్ ను సస్పెండ్ చేయాలి: VHP

ఏసుక్రీస్తు వల్లనే కరోనా మహమ్మారి అంతమైందని.. వైద్యులు మందులు.. ఇతర మెడిసిన్ వల్ల కరోనా పంతం కాలేదని.. కేవలం ఏసుక్రీస్తు వల్లనే కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డాక్టర్...

అన్నార్థుల పాలిట అక్షయపాత్ర… అన్నపూర్ణ భోజన పథకం

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న 5 రూపాయల అన్నపూర్ణ భోజన పథకం నగరంలో నిరుపేద ప్రజల ఆకలి ని తీరుస్తుంది. మార్చి 1, 2014న 8 కేంద్రాలతో ప్రారంభమైన...

క్రీస్తు బోధనలు ప్రపంచశాంతికి బాటలు – సీఎం కేసీఆర్

శాంతియుత పంథాలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ప్రగతి పథాన సాగుతున్నాం. అదే స్ఫూర్తితో భారత దేశ ప్రగతిని సాధిద్దాం.ఈ దశలో శాంతి, ప్రగతికాముకులైన ప్రతి ఒక్కరి సహకారం అవసరం" అని ముఖ్యమంత్రి కె....

బిజెపి దళిత నేతలను అవమానపరుస్తోంది – మల్లు రవి

ఎఐసిసి అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే స్వాతంత్య్ర ఉద్యమంలో బీజేపీ లేదనే పచ్చి నిజం చెబుతే బీజేపీ వాళ్లు జీర్ణించుకోలేక పోతున్నారని TPCC సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి విమర్శించారు. ఎందుకు క్షమాపణ చెప్పాలి అనేది...

త్వరలో మరికొన్నిచోట్ల నీరా కేంద్రాలు : మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

గీత కార్మికులను బలోపేతం చేసేందుకు రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో నీరా కేంద్రాలను ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తెలిపారు. నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖల...

Most Read