Wednesday, February 26, 2025
HomeTrending News

ప్రవీణ్‌ ప్రకాశ్‌ రిలీవ్‌

జీఏడీ (పొలిటికల్‌) ముఖ్య కార్యదర్శి బాధ్యతల నుంచి ప్రవీణ్‌ ప్రకాశ్‌ రిలీవ్‌ అయ్యారు. ఆయన స్థానంలో జీఏడీ (పొలిటికల్‌) బాధ్యతలను రేవు ముత్యాలరాజుకు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రవీణ్‌...

ప్రాంతాల మధ్య చిచ్చుకు చంద్రబాబు కుట్రలు

తెలంగాణ జల అక్రమాలపై మాట్లాడని చంద్రబాబు నాయుడు అర్థంలేని ప్రేలాపనలు చేస్తున్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. మంగళవారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సజ్జల మాట్లాడుతూ చంద్రబాబు నోటికి...

ఎన్జీఓల ద్వారా గిరిజనులకు వైద్య సేవలు

అటవీ ప్రాంతాల్లో వైద్య సేవలందించేందుకు స్వచ్ఛంద సంస్థలను ప్రోత్సహిస్తున్నట్లు కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి రేణుకా సింగ్ ప్రకటించారు. గిరిజనుల కోసం వైద్య సేవలను అందించే స్వచ్ఛంద సంస్థలకు అవసరమయ్యే మౌళిక...

కోర్టుల్లో అన్‌లాక్‌ – హైకోర్టు ఉత్తర్వులు

తెలంగాణలోని కోర్టుల్లో అన్‌లాక్‌ ప్రక్రియ ప్రారంభించాలని హైకోర్టు నిర్ణయించింది. సిబ్బంది మొత్తం విధులకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో రోజు విడిచి రోజు సగం మంది సిబ్బంది హాజరవుతున్నారు....

సీఎం జగన్ పోలవరం పర్యటన వాయిదా

ఏపీ సీఎం జగన్ రేపు పోలవరం ప్రాజెక్టు సందర్శించాలని భావించగా, అనుకోని రీతిలో ఆయన పర్యటన వాయిదా పడింది. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో, ఒక్కరోజు ముందుగా ఆయన పర్యటన...

పయ్యావుల ఆరోపణలు అర్ధరహితం

 పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ ఆరోపణలు అర్ధరహితమని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్ర ఆర్థిక...

ఏడాదిలో పూర్తి కావాలి

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖపై సమీక్ష నిర్వహించిన CM జగన్.. గ్రామ సచివాలయాలు, విలేజ్ క్లినిక్లు, డిజిటల్ లైబ్రరీల నిర్మాణం ఏడాదిలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్ల ఏర్పాటుకు అంగీకారం తెలిపిన...

కేబినెట్‌ భేటీ ప్రారంభం

ప్రగతి భవన్‌లో తెలంగాణ మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. 50 వేల ఉద్యోగాల భర్తీకి ఆమోదమే ప్రధాన ఎజెండాగా రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ భేటీ అయింది. జోనల్ విధానంలో మార్పులు, చేర్పులకు ఆమోదం లభించిన...

వినియోగదారుల కొత్త ఉద్యమం

స్వాతంత్య్రం నా జన్మహక్కు అనే నినాదం మనకు తెలిసిందే. మరి 'రిపేర్ నా హక్కు' విన్నారా? మీరో కొత్త ఫోన్ కొన్నారు. మూడు నెలలకే సమస్య వచ్చింది. షాప్ కి తీసుకెళ్తే స్పేర్ పార్ట్స్...

పెట్రోల్‌ పెరిగింది.. డీజిల్‌ తగ్గింది

దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు కనివినీ ఎరుగని రీతిలో పెరుగుతున్నాయి. పెంపు పరంపరకు ఆదివారం బ్రేక్ ఇచ్చిన విక్రయ సంస్థలు నేడు మళ్లీ పెట్రోల్‌ ధరలను పెంచాయి. అయితే, దాదాపు రెండు నెలల...

Most Read