Friday, February 28, 2025
HomeTrending News

సహాయక చర్యలపై దృష్టిపెట్టాలి: చంద్రబాబు

రాష్ట్రంపై మిచౌంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉంటుందనే సమాచారం ఆందోళన కలిగిస్తోందని... ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సూచించారు. తుఫాను కారణంగా రైతులు...

Telangana: తెలంగాణలో ఇక కాంగ్రెస్ శకం

తెలంగాణలో హస్తం హవా కొనసాగింది. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 65 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటి కాంగ్రెస్ సాధించింది. దక్షిణ తెలంగాణలో కొంత దెబ్బ తిన్నా ఉత్తర తెలంగాణ...

Polls: సెమి ఫైనల్లో బిజెపి ఘన విజయం

ఉత్తరాది రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల్లో బిజెపి స్పష్టమైన ఆధిక్యత దిశగా సాగుతోంది. ఛత్తీస్ గడ్ లో రెండోసారి ప్రభుత్వ ఏర్పాటులో కాంగ్రెస్ విపలమైంది. బిజెపి అవసరమైన మెజారిటీ సాధించింది....

ఈ-మెయిల్ ద్వారా NTR, Dr. YSR రంగస్థల పురస్కారాల దరఖాస్తు

ఈ ఏడాది నుంచి 'డా. వై.ఎస్.ఆర్. రంగస్థల పురస్కారం' పేరుతో నాటక సమాజాల ప్రోత్సాహానికి ఏటా ఒక అవార్డును ప్రభుత్వం ప్రకటించబోతున్నది. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర టీవీ మరియు నాటకరంగ...

యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి : సిఎం ఆదేశం

బంగాళాఖాతంలో నెలకొన్న తీవ్రవాయుగుండం తుపానుగా మారుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారు. తుపాను పరిస్థితులపై అధికారులను అడిగి ముఖ్యమంత్రి వివరాలు తెలుసుకున్నారు. ఈనెల 4...

Russia: రష్యాలో జనాభా సంక్షోభం.. పుతిన్ వేడుకోలు

రష్యాలో కొత్త సమస్య వచ్చి పడింది. అత్యల్ప జననాల రేటు ఆ దేశ ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది. ముఖ్యంగా పురుష జనాభా తగ్గటం...నష్ట నివారణ చర్యలకు ప్రభుత్వం పూనుకుంది. జనాభా పెంచడానికి మహిళలు నడుంబిగించాలని...

GHMC voting: నేతలు, పార్టీల దన్నుతోనే ఓట్ల మాయ

తెలంగాణ ఎన్నికల్లో ముఖ్యమైన అంకం ముగిసింది. ఆదివారం ఓట్ల లెక్కింపు జరిగితే ఎవరి భవితవ్యం ఏంటో తేలనుంది. ఈ దఫా ఎన్నికల్లో ఎప్పటి మాదిరిగానే రాజధానిలో పోలింగ్ శాతం తగ్గింది. పోలింగ్ రోజు...

Exit Polls: హస్తం వైపే మొగ్గు…కారు నేతల్లో ధీమా

తెలంగాణలో పోలింగ్ ముగియటంతో వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్ని సర్వే సంస్థలు చెపుతున్నా...ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా సీట్లు కాంగ్రెస్ కు వస్తాయని కొందరు, దరిదాపుల్లోకి...

ఇది నా అదృష్టం: సిఎం జగన్

మత సామరస్యానికి ప్రతీకగా, మహిమాన్విత సూఫీగా వెలుగొందుతున్న.. అమీన్ పీర్ దర్గా ను సందర్శించడంతో తన జన్మ చరితార్థం అయ్యిందని, ఇది అదృష్టంగా, పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్...

అవుకు రెండో టన్నెల్ ప్రారంభం

నిర్మాణం పూర్తయిన అవుకు రెండో టన్నెల్‌ను  రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  జాతికి అంకితం చేసి గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్ కు 20,000 క్యూసెక్కుల విడుదల చేశారు....

Most Read