తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేసుల మీద కేసులు వేసిన కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆంధ్రా అక్రమ ప్రాజెక్టుల మీద ఒక్క కేసు కూడా ఎందుకు వేయలేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్...
త్వరలో జరగబోయే ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మళ్ళి గెలవడానికి కమలనాథులు చేయని ప్రయత్నం లేదు. రైతు ఉద్యమాలతో జాట్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో బిజేపీ పునాదులు కదులుతున్నట్లు గ్రహించింది. ఇటివలి స్థానిక సంస్థల ఎన్నికల్లో...
మరి కొన్ని నెలల్లో ఎన్నికలకు వెళ్లనున్న పంజాబ్ రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ అంతర్గత కలహాలతో బజారున పడుతోంది. ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కు- రాజకీయనాయకుడయిన ప్రఖ్యాత క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధుకు పొత్తు...
టీకా పొందాక కూడా కొవిడ్-19 బారినపడినవారిలో వైరల్ లోడు చాలా తక్కువగా ఉందని శాస్త్రవేత్తలు తేల్చారు. అమెరికాలో ఇస్తున్న రెండు ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్లపై నిర్వహించిన అధ్యయనం ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ అంశాన్ని నిర్ధారించారు....
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు బంజారాహిల్స్ లోని తమ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటిన ఇరాన్ కాన్సులేట్ జనరల్ మాడి...
కరోనాతో ఉన్న ఉద్యోగాలు పోయి దేశం అల్లాడుతున్న వేళ- ఒక ఆశ చిగురించినట్లు చల్లటి వార్త. రెండో దశ లాక్ డౌన్లు నెమ్మదిగా ఎత్తేస్తుండడంతో కొత్తగా వైట్ కాలర్ ఉద్యోగాలు దాదాపు 3...
గ్రేటర్ హైదరాబాద్ లోని ప్రధాన రహదారుల వెంట నాలుగు నుండి ఆరు వరసల్లో మొక్కలను పెంచాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. మల్టి లెవల్ అవెన్యూ ప్లాంటేషన్ గా వ్యవహరించే ఈ విధానం ద్వారా రహదారులకిరువైపులా...
ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా పల్లె ప్రగతి కార్యక్రమం తీసుకువచ్చి గ్రామాలను అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. గ్రామాల అభివృద్ధికి ప్రతినెల టంచనుగా...
నూతన జోనల్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఉద్యోగ, విద్య అవకాశాల్లో సమాన వాటా దక్కుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ మేరకు సుదీర్ఘ కసరత్తు, గొప్ప విజన్ తో జోనల్...