Monday, February 24, 2025
HomeTrending News

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కు షాక్

ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జితిన్ ప్రసాద ఈ రోజు బిజెపిలో చేరారు. ఢిల్లీ లో కేంద్రమంత్రి పియూష్ గోయల్ సమక్షంలో కమలం తీర్థం తీసుకున్నారు. అంతకు...

వాటర్ బాటిళ్ళలో యూరియా

రైతాంగానికి శుభవార్త.  ప్రపంచంలోనే మొదటిసారిగా ద్రవ రూపంలో యూరియాను  భారత్ తయారు చేసింది. నీటి రూపంలో ఉన్న ఈ నానో యూరియా వ్యవసాయరంగంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టనుంది. భారత ప్రభుత్వ సహకారంతో...

వైయస్సార్‌బీమా సరళతరం: సిఎం జగన్

వైయస్సార్‌ బీమా కింద పరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే నేరుగా చెల్లించేలా పథకంలో మార్పులు తీసుకురావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కుటుంబంలో సంపాదించే వ్యక్తి మరణించినప్పుడు, ఆ కుటుంబాన్ని...

తెలంగాణా హైకోర్టు జడ్జిల సంఖ్య పెంపు

తెలంగాణా హైకోర్టులో న్యాయమూర్తుల సంఖను పెంచుతూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఉన్న 24 మంది ఉన్న జడ్జిల సంఖ్యను 42కు పెంచారు. వీరిలో...

వెకిలి ప్రయత్నాలు మానుకో : ఈటెల

ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా హుజూరాబాద్ ఎన్నికల్లో ప్రజలు కెసియార్ కు కర్రు కాల్చివాత పెట్టడం ఖాయమని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. వెకిలి ప్రయత్నాలు మానుకోవాలని,...

Balochistan: నివురుగప్పిన నిప్పులా బెలుచిస్థాన్

బెలుచిస్థాన్ అపారమైన సహజవనరులకు ప్రసిద్ది. భూ విస్తీర్ణంలో పాకిస్తాన్లో పెద్ద రాష్ట్రం, ఖనిజ సంపదల్లో బెలోచిస్తాన్ ఆ దేశానికి బంగారు గని లాంటిది. అయితే సంపద పంపిణీలో ఈ రోజు వరకు ఫెడరల్...

ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్ రద్దు

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం పరీక్షలను ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్రత కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. కోవిడ్ కేసుల్లో తగ్గుదల ఉన్నప్పటికీ మళ్ళీ ఇప్పుడు పరీక్షల నిర్వహించాలంటే...

వచ్చే నెల పార్లమెంట్ సమావేశాలు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారమే జరిగే అవకాశం ఉందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. జూలై జరిగే సమావేశాలకు శాఖ పరంగా అధికార యంత్రాంగం...

భారత్ బయోటెక్ కు సి.ఐ.ఎస్.ఎఫ్ భద్రత

భారత్ బయోటెక్ కంపెనీ భద్రత భాద్యతలను కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు(CISF) కు అప్పగించింది. హైదరాబాద్ లోని కంపెనీ వద్ద ఇక నుంచి 24 గంటలు సి.ఐ.ఎస్.ఎఫ్. బలగాలు రక్షణగా...

మరో పది రోజులు ‘హాఫ్ డే’ లాక్ డౌన్

రాష్ట్రంలో మరో పది రోజులు లాక్‌డౌన్‌ పొడిగిస్తూ క్యాబినెట్ నిర్ణయించింది. ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కెసియార్ అధ్యక్షతన సమావేశమైన మంత్రి మండలి ప్రధానంగా కరోనా, లాక్ డౌన్ అంశాలపైనే చర్చిందింది. లాక్...

Most Read