రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఢిల్లీ పర్యటన జరిగిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఢిల్లీలో ఐదుగురు కేంద్రమంత్రులను సీఎం జగన్ కలిశారని, రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్...
భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాజ్భవన్లో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎన్వీ రమణ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు....
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఈనెల 14న భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. రేపు ఉదయం తన శాసన సభ్యత్వానికి ఈటెల రాజీనామా చేయనున్నారు. తొలుత గన్ పార్క్ లోని అమర వీరుల...
రాష్ట్ర ప్రభుత్వం పారదర్శక పద్ధతిలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిందని, ఆ కార్డులకు కూడా జాతీయ ఆహార భద్రతా చట్టం కింద రేషన్ మంజూరు చేయించాలని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్...
Vizag Steel Plant Privatization :
విశాఖపట్నం స్టీల్ప్లాంట్ ప్రయివేటీకరణ నిర్ణయాన్ని పునరాలోచించాలని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ కు విజ్ఞప్తి చేశారు....
పోలవరం ప్రాజెక్టు దగ్గర గోదావరి నదీ ప్రవాహ మళ్ళింపుకు పూజా కార్యాక్రమాలు నిర్వహించారు, ఈ కార్యక్రమంలో ఈఎన్సీ నారాయణ రెడ్డి, జలవనరుల శాఖ అధికారులు, మేఘా ఇంజనీరింగ్ సంస్ద సిబ్బంది పాల్గొన్నారు.
పోలవరం ప్రాజెక్ట్...
రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను నిరసిస్తూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసనకు దిగారు. జగిత్యాల పట్టణంలో ఇందిరా భవన్ నుండి కొత్త బస్టాండ్ పెట్రోల్...
తిరుమలలో ఈ రోజు ఉదయం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ దంపతులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. తిరుమల శ్రీ వారి దర్శనార్థం ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న జస్టిస్...
గవర్నర్ కోటాలో ఈరోజు ఖాళీ అవుతున్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అభ్యర్ధులను సిపార్సు చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మోషేను రాజు, గుంటూరు నుంచి...
మూడు రాజధానులకు సహకరించాలని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా మంజూరు చేయాలని ఏపి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్షా కు విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి అమిత్షాను న్యూఢిల్లీలోని అయన...