రాజస్థాన్ లోని థార్ ఎడారి ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గలేదు. జూన్ మొదటి వారం గడిచినా 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నిప్పుల కొలిమిగా ఉన్న వాతావరణంతో ప్రజలు సతమతమవుతున్నారు. మరో...
అంతర్జాతీయ వేదికపై భారత్ కు మరోసారి సముచిత స్థానం దక్కింది. ఐక్యరాజ్యసమితి ముఖ్యమైన విభాగాల్లో ఒకటైన ఆర్థీక, సామాజిక మండలికి భారత దేశం ఎంపికైంది. ఈ మండలిలో ఇండియా 2022 నుంచి 2024...
కొంతమంది వ్యక్తులు తొత్తులుగా, బానిసలుగా మారిపోయి తనపై అవాకులు, చెవాకులు మాట్లాడుతున్నారని అలాంటి వారికి ఖబడ్దార్ అని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ హెచ్చరించారు. ప్రగతి భవన్ ఇచ్చిన రాతలు పట్టుకొని తనపై...
చిరు వ్యాపారులను ఆదుకునేందుకే ‘జగనన్న తోడు’ కార్యక్రమాన్ని తీసుకు వచ్చామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెల్లడించారు. రెండో విడతలో ఈ పథకం కింద చిరు వ్యాపారులకు ఒక్కొక్కరికీ 10 వేల...
భారత్ – నేపాల్ సంబంధాలు ఎన్నటికి విడదీయలేనివని నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గ ప్రసాద్ శర్మ ఓలి స్పష్టం చేశారు. గతంలో జరిగిన అపార్థాలను వీడి రెండు దేశాలు ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉందన్నారు....
దేశంలో వందశాతం వ్యాక్సినేషన్ బాధ్యతను కేంద్ర ప్రభుత్వమే తీసుకుంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. జూన్ 21 నుంచి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరికీ కేంద్రమే ఉచితంగా వ్యాక్సిన్ వేస్తుందని...
కరోనా మూడో దశపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. చిన్న పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అవసరమయ్యే మందులను ముందుగానే సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులను...
తెలుగుదేశం తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఎల్. రమణ తెలంగాణా రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీలో చేరనున్నారు. రమణతో టిఆర్ఎస్ నేతలు ఇప్పటికే సంప్రదింపులు జరిపినట్లు తెలిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన...
ఆనందయ్య కంటి మందు పంపిణీకి కూడా హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కంటిచుక్కల మందుపై 2 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని న్యాయస్థానం ఆదేశించింది.
కేంద్ర అయుష్ శాఖ, సిసిఆర్ఏఎస్ లు ఇచ్చిన నివేదికలు...
నెల్లూరులోని గొలగమూడి వెంకయ్య స్వామి గుడి సన్నిధిలో ఆనందయ్య మందు పంపిణీని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్రెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, రోజుకి 2 వేల నుంచి 3 వేలమందికి ఆనందయ్య మందు...