Sunday, February 23, 2025
HomeTrending News

జూలై 8న ‘వైఎస్సార్ తెలంగాణ’

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు జూలై 8న ‘వైఎస్సార్ తెలంగాణా’ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్లు ఆ పార్టీ ఛైర్మన్ వాడుక రాజగోపాల్ ప్రకటించారు. ఆవిర్భావానికి కావాల్సిన అన్నిరకాల ఏర్పాట్లను, కార్యక్రమాలను...

మొదటి రోజు మూడు లక్షల ప్యాకెట్లు: ఆనందయ్య

తాను పుట్టింది కృష్ణపట్నంలో కాబట్టి మొదట ఇక్కడ, తర్వాత సర్వేపల్లి నియోజకవర్గంలో ఇంటింటికీ మందు పంచుతున్నామని కరోనా మందు రూపకర్త ఆనందయ్య వెల్లడించారు. తయారు చేసిన పాకెట్లను ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి...

సంక్షోభంలో ఉత్తర బెంగాల్ బ్లడ్ బ్యాంకులు

పశ్చిమ బెంగాల్లోని సిలిగురి నగరంలో బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు లేక ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలు చేయలేని దుర్బర పరిస్టితులు ఏర్పడ్డాయి. దాతలు ముందుకు రాకపోవటంతో బ్లడ్ బ్యాంకుల్లో నిల్వలు తగ్గిపోయాయి. రక్త...

త్వరలోనే అక్కన్నపేట – మెదక్ రైలు ప్రారంభం

అక్కన్నపేట్ నుండి మెదక్ వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులను యుద్దప్రాతిపద్దికన  రాబోయే నాలుగైదు మాసాలలో పూర్తి చేసి  రైలు కూత పెట్టేలా చూడాలని ఆర్ధిక శాఖ మంత్రి టి.హరీష్ రావు రైల్వే...

ఆఫ్ఘనిస్తాన్ లో వ్యాక్సిన్ చిక్కులు

కరోన మహమ్మారిని ఎదుర్కునే యంత్రాంగం లేక ప్రపంచ దేశాల నుంచి సాయం అందక ఆఫ్ఘానిస్తాన్ అల్లాడుతోంది.  ఆఫ్ఘన్ ను ఆదుకునేందుకు ముప్పై లక్షల వ్యాక్సిన్ డోసులు అందచేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ (W.H.O)...

గోల్డెన్ టెంపుల్ లో  మళ్ళీ ఖలిస్తాన్ జెండాలు  

పంజాబ్ లో ఖలిస్తాన్ కలకలం మళ్ళీ మొదలైంది. అమృత్ సర్ లోని  శ్రీ హర్ మందిర్ సాహిబ్ ( స్వర్ణ దేవాలయం) లో ఆపరేషన్ బ్లూ స్టార్  జరిగి 37 సంవత్సరాలైంది. నాటి...

ఒకరోజు ముందే ఆనందయ్య మందు పంపిణీ  

ఆనందయ్య మందు పంపిణీ మరోసారి వివాదాస్పదమైంది.  వాస్తవానికి మందు పంపిణీ రేపటి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. కానీ కోవిడ్ తో బాధపతుడున్న కొంటామని రోగుల బంధువులు ఈ రోజు ఉదయం నుంచే...

జూన్ 8న క్యాబినెట్ భేటి

తెలంగాణా క్యాబినెట్ జూన్ 8న మధ్యాహ్నం 2 గంటలకు  సమావేశం కానుంది.  ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ భేటి జరగనుంది. కరోనా పరిస్థితులు, లాక్ డౌన్, రైతు...

ఉత్తరప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణకు సన్నాహాలు

అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఉత్తర ప్రదేశ్  కమలం పార్టీలో కలవరం మొదలైంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నాయకత్వానికి డోకా లేదని నేతలు పైకి చెపుతున్నా, వాస్తవ పరిస్థుతులు భిన్నంగా ఉన్నాయనే...

‘పది’ పరీక్షలు జరుపుతాం: సురేష్

కోవిడ్ అదుపులోకి రాగానే 10వ తరగతి పరీక్షలపై నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. పరీక్షలు నిర్వహించాలని విద్యార్ధుల తల్లిదండ్రులు కూడా కోరుతున్నారని చెప్పారు. రాజమండ్రిలో పర్యటించిన...

Most Read