Monday, February 24, 2025
HomeTrending News

చీఫ్ జస్టిస్ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి NV రమణ యాదాద్రి పర్యటనలో స్వల్ప మార్పు. రేపు చీఫ్ జస్టిస్ NV రమణ తండ్రి తిథి కావడంతో యాదాద్రి పర్యటన వాయిదా. ఎల్లుండి (మంగళవారం) యాదాద్రి క్షేత్రాన్ని...

జమ్మూలో శ్రీవేంకటేశ్వర స్వామి దేవాలయం

జమ్మూకశ్మీర్ లోని జమ్మూ లో కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయమునకు TTD ఆధ్వర్యంలో ఈ రోజు భూమి పూజ జరిగింది. జమ్మూకశ్మీర్  లెఫ్ట్ నెంట్  గవర్నర్  మనోజ్ సిన్హా భూమి పూజ...

18న వైద్యుల దేశవ్యాప్త నిరసన: ఐఎంఏ

బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, అసోం, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాల సహా దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్యులపై జరిగిన దాడులకు నిరసనగా ‘సేవ్‌ ది సేవియర్‌’ నినాదంతో ఆరోగ్య సిబ్బంది ఈ నెల 18న...

విజిలెన్స్ నివేదిక తర్వాతే బిల్లులు: మంత్రి పెద్దిరెడ్డి

గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఉపాధి హామీ పనులపై విచారణ జరుగుతోందని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల శాఖల మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే 5 లక్షల లోపు...

బ్లాక్ ఫంగస్ మందుపై నో జిఎస్టీ : నిర్మలా సీతారామన్

కరోనా మందులు, చికిత్సకు ఉపయోగించే పరికరాలపై జిఎస్టీ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈరోజు సమావేశమైన జిఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇది సింగల్ పాయింట్ అజెండా సమావేశమని కేంద్ర ఆర్ధిక...

ఈటెల రాజీనామా ఆమోదం

శాసన సభ్యత్వానికి ఈటెల రాజేందర్ చేసిన రాజీనామాను తెలంగాణా అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ఆమోదించారు. రాజీనామా చేసిన రెండు గంటల్లోపే ఆమోదించడం గమనార్హం. ఈటెల స్పీకర్ ను కలిసి స్వయంగా...

పంజాబ్ లో శిరోమణి-బిఎస్పీ జట్టు

పంజాబ్ రాష్ట్రంలో కొత్త పొత్తు పొడిచింది. శిరోమణి అకాలీదళ్ – బహుజన్ సమాజ్ పార్టీ జట్టు కట్టాయి. దాదాపు 17 ఏళ్ళ తర్వాత ఈ రెండు పార్టీలూ మళ్ళీ కలిసి పోటీ చేస్తున్నాయి....

రేపు యాదాద్రికి చీఫ్ జస్టిస్, గవర్నర్, సిఎం

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ, గవర్నర్ తమిళి సై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కెసియార్ రేపు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు. యాదగిరిగుట్ట ఆలయ పుర్నర్నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయి. పీడ...

కేసిఆర్ పాలనకు గోరీ కట్టడమే అజెండా : ఈటెల

ఫ్యూడల్, నియంతృత్వ పాలననుంచి తెలంగాణాను విముక్తి చేయడం, ఈ పాలనకు గోరీ కట్టడమే ఇకపై తన అజెండా అని మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ప్రకటించారు. ఇన్నాళ్లుగా తనది లెఫ్ట్ అజెండా అని,...

ముకుల్ రాయ్ పై ‘మమతా’నురాగం

పశ్చిమబెంగాల్ రాజకీయాలు మరోమారు ఆసక్తికరంగా మారుతున్నాయి. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ షాక్ ఇద్దామని భావించి అసెంబ్లీ ఎన్నికల్లో బోర్లా పడిన బీజేపీకి రివర్స్ లో షాక్  ఇచ్చే పనిలో పడ్డారు...

Most Read