Sunday, February 23, 2025
HomeTrending News

252 బ్లాక్ ఫంగస్ కేసులు: సింఘాల్

కరోనా వ్యాప్తితో సతమతమవుతున్న ఏపీ ప్రభుత్వానికి బ్లాక్ ఫంగస్ మరో సమస్యగా మారింది. బ్లాక్ ఫంగస్ తో మరణిస్తున్న ఘటనలు నమోదు అవుతుండడంతో అధికారులు దీనిపై తీవ్రస్థాయిలో దృష్టి సారించారు. రాష్ట్రంలో బ్లాక్...

నిమ్స్ సందర్శించిన మంత్రులు  

కరోనా బారిన పడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ భరోసా ఇచ్చారు....

హెచ్ పి సి ఎల్ లో అగ్రి ప్రమాదం

విశాఖను వరుస ప్రమాదాలు కలవరపెడుతున్నాయి. గత ఏడాది ఎల్జీ పాలిమర్స్ లో జరిగిన ప్రమాదం ఘటన మరువక ముందే నేడు హెచ్ పి సి ఎల్ లో భారీ అగ్రిప్రమాదం చోటు చేసుకుంది....

 జపాన్ వెళ్తే పదిరోజుల క్వారంటైన్

భారత్ నుంచి  జపాన్ వెళ్ళే ప్రయాణికులు  ఇకనుంచి పది రోజుల పాటు ఐసొలేషన్ లో ఉండాలని ఆ దేశ ప్రభత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండో దశలో కరోనా వేరియంట్ దక్షిణాసియా లో ...

ఫ్యామిలీ మ్యాన్ నిషేధించండి  : తమిళనాడు ప్రభుత్వం

ఫ్యామిలీ మ్యాన్ రెండవ సీజన్ ను నిషేధించాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. తమిళుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్న ఈ షోను ప్రసారంకాకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తమిళనాడు...

రైతన్నకు అండగా 83 వేల కోట్లు ఖర్చుచేశాం : జగన్

రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం తమదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.  23 నెలల పాలనలో రైతులకు రూ. 83 వేల కోట్లకు పైగా ఖర్చు  చేశామని...

బీజేపీలోకి మాజీ మంత్రి ఈటెల…!

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ బిజెపిలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బిజెపి కేంద్ర నాయకత్వం తరఫున ప్రత్యేక దూతతో కలిసి కేంద్ర హోం శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రత్యేక విమానంలో...

కరోనా కట్టడికి ద్విముఖ వ్యూహం : సిఎం కేసీయార్

రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడానికి ద్విముఖ వ్యూహాన్ని అమలు చేయాలని, జ్వర సర్వే ద్వారా మెడికల్ కిట్లు అందేంచే విధానాన్ని కొనసాగిస్తూనే, కరోనా పరీక్షల ను మరింతగా పెంచాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

గౌతం గంభీర్ పై విచారణ

బిజెపి ఎంపి, మాజీ క్రికెట్ ఆటగాడు గౌతం గంభీర్ పై విచారణ చేపట్టాల్సిందిగా ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.  కోవిడ్ నివారణకు ఉపయోగించే ఫ్యాబి ఫ్లూ మందులు దేశమంతటా కొరత ఉన్నప్పటికీ గంభీర్ పెద్దమొత్తంలో...

2 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇవ్వనున్న బిసిసిఐ

కోవిడ్ పై పోరుకు తన వంతు సాయంగా 10 లీటర్ల సామర్ధ్యం ఉన్న 2 వేల ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇవ్వనున్నట్లు బిసిసిఐ ప్రకటించింది. కోవిడ్ రెండో దశలో ప్రధానంగా ప్రాణాధారమైన ఆక్సిజన్ మరియు...

Most Read