Sunday, February 23, 2025
HomeTrending News

ప్రధాని రాష్ట్రాల్లో పర్యటించాలి: ఎర్రబెల్లి సూచన

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియా ముందు కన్నీరు కార్చడం కాదని, ప్రజల కష్టాలు తీర్చాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖానించారు. మోడికి ఒక్క గుజరాత్ తప్ప...

ఆనందయ్యతో పేర్ని నాని భేటి

కృష్ణపట్నం ఆయుర్వేద మందు తయారీదారుడు ఆనందయ్యతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పేర్ని నాని సమావేశం అయ్యారు. మందు తయారీ, పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. మరోవైపు కేంద్ర అయుష్ బృందం సోమవారం కృష్ణపట్నం రానుంది,...

లాక్ డౌన్ కఠినంగా అమలు చేయాలి : కెసియార్ ఆదేశం

రాష్ట్ర రెవెన్యూ నష్టాన్ని లెక్కచేయకుండా లాక్ డౌన్ ను అమలు పరుస్తున్న నేపథ్యంలో.. ప్రజల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా, రాష్ట్రమంతటా లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు...

రఘురామకృష్ణంరాజుకి బెయిల్

నర్సాపురం ఎంపి రఘురామ కృష్ణంరాజుకి సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల పూచికత్తు సమర్పించాలని, దర్యాప్తు అధికారి పిలిచినప్పుడు విచారణకు వెళ్లాలని, దర్యాప్తును ప్రభావితం చేయకూడదని, ఎలాంటి ఇంటర్వ్యూలు...

ఆయుర్వేద మందుపై అధ్యయనం : జగన్ నిర్ణయం

కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. దీనికోసం ఐసిఎంఆర్ బృందం ఈరోజు లేదా రేపు కృష్ణపట్నవెళ్ళే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించారు. కోవిడ్...

దారులన్నీ ముత్తుకూరు వైపు

ఇప్పుడు తెలుగు రాష్ట్రాల దృష్టి మొత్తం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరుపై పడింది. కృష్ణపట్నం సమీపంలోని ఈ గ్రామంలో ఆనందయ్య.... కరోనా నివారణకు ఇస్తున్న ఆయుర్వేద మందు కోసం వేలాది...

జడ్పీటిసి, ఎంపిటిసి ఎన్నికలు రద్దు : హైకోర్టు తీర్పు

రాష్ట్రంలో ఇటివల జరిగిన జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు చెప్పింది. కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలు...

వరంగల్ ఎంజిఎం కు కెసియార్

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ నేడు వరంగల్  ఎంజిఎం ఆస్పత్రిని సందర్శించనున్నారు. కోవిడ్ పేషెంట్లు చికిత్స పొందుతున్న  ఐసియు, ఎమర్జెన్సీ వార్డులను పరిశీలించి వారికి అందుతున్న వైద్య సేవలపై అడిగి తెలుసుకుంటారు. వైద్యులతో కోవిడ్...

అభివృద్ధి అంటే బిల్డింగ్ లు కాదు : సిఎం జగన్

నాలుగు బిల్డింగ్‌లు కనిపిస్తే అది అభివృద్ధి కాదని.. నిన్నటి కంటే ఈరోజు బాగుంటే అదే అభివృద్ధి అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. భావి తరాలు బాగు పడాలనే...

అసెంబ్లీ నిర‌వ‌ధిక వాయిదా

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. 2021-22 వార్షిక బడ్జెట్ తో పాటు ఏడు బిల్లులను సభ ఆమోదించింది. నేటి ఉదయం సభ సమావేశం కాగానే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్...

Most Read