Sunday, February 23, 2025
HomeTrending News

ఇది ఓ పరీక్షా సమయం : మోడీ

కరోనా వైరస్ సమాజానికి ఓ సవాల్ విసిరిందని, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనే అధికారులు తమ శక్తి సామర్ధ్యాలు నిరుపించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అభిప్రాయ పడ్డారు. ఈ వైరస్ ను సమర్ధంగా ఎదుర్కొంటూనే...

2 లక్షల 29 వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్

రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టారు. సంక్షేమ రంగానికి పెద్దపీట వేశారు. కోవిడ్ పై పోరాటానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించారు. వెనుకబడిన కులాలకు...

సానియా మీర్జా కొడుక్కి వీసా సమస్య

టెన్నిస్ స్టార్ సానియా మీర్జా రెండేళ్ళ కొడుక్కి వీసా సమస్య ఎదురైంది. ఈ విషంలో జోక్యం చేసుకుని వీసా మంజూరయ్యేలా చూడాలని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ విదేశాంగ శాఖ సాయాన్ని కోరింది. జూన్...

కోవిడ్ లోను సంక్షేమం : గవర్నర్

కోవిడ్ సంక్షోభ సమయంలోను సంక్షేమ పధకాలు కొనసాగిస్తున్నామని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వెల్లడించారు. ప్రజా సంక్షేమమ ధ్యేయంగా ఇప్పటికే 95 శాతం హామీలు అమలు చేశామని చెప్పారు. నవరత్నాలు ద్వారా లబ్ధిదారులకు నేరుగా...

బడ్జెట్ కు ఏపి కేబినేట్ ఆమోదం

సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమైంది. 2021-22 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ను ఆమోదించింది. కాసేపట్లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అసెంబ్లీలో గవర్నర్...

కోవిడ్ రోగులకు కేసీయార్ పరామర్శ

తెలంగాణా ముఖ్యమంత్రి కేసీయార్ సికింద్రాబాద్ లోని గాంధీ ఆస్పత్రిని సందర్శించారు. మధ్యాహ్నం ఒంటిగంటకు గాంధీకి చేరుకున్న సిఎం గంటపాటు కోవిడ్  పేషెంట్లున్న వార్డులను కలియతిరిగి వారికి అందుతున్న వైద్య చికిత్స గురించి  అడిగి...

పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా జనార్ధన్ రెడ్డి

తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి డా. బి.జనార్ధన్ రెడ్డిని ముఖ్యమంత్రి కెసియార్ నియమించారు. చైర్మన్ తో పాటు ఏడుగురు సభ్యులను కూడా ఎంపిక చేశారు. సభ్యులుగా...

30 వరకు లాక్ డౌన్ పొడిగింపు

రాష్ట్రంలో లాక్ డౌన్ ను ఈ నెల 30 పొడిగిస్తూ ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ ద్వారా మంత్రుల అభిప్రాయం తీసుకున్న కెసిఆర్ లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు జారి చేయాలని...

సింగపూర్ విమానాలు ఆపండి :కేజ్రివాల్

సింగపూర్ కు విమాన సర్వీసులు వెంటనే నిలిపి వేయాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సింగపూర్ లో మొదలైన స్ట్రెయిన్ చిల్ల పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోందని,...

మా జోక్యం లేదు : సజ్జల

రఘురామకృష్ణంరాజు కేసులో ఎక్కడా తమ జోక్యం లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.  సిఐడి సుమోటోగా ఆయనపై కేసు నమోదు చేసిందని, చట్టానికి లోబడే ఆయన్ను అదుపులోకి తీసుకుందని సజ్జల...

Most Read