రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ ప్రచారక్ కేశవ్ హెగ్డే మరణం బాధాకరం. గుండెపోటుతో బుధవారం (5-7-2023) మధ్యాహ్నం 3:30 నిమిషాలకు బెంగళూరులోని విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో వారు కన్నుమూయడం అత్యంత బాధాకరం. ఆయన...
అమెరికా ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జూలై 7,8,9 తేదీల్లో జరిగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభల్లో పాల్గొనేందుకు ఫిలడెల్ఫియా వెళ్లిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ...
ఏడు రాష్ట్రాల హైకోర్టుల్లో కొత్త ప్రధాన న్యాయమూర్తులు బాధ్యతలు స్వీకరించనున్నారు. బొంబాయి. గుజరాత్, తెలంగాణ, ఏపీ సహా ఏడు రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి కొలీజియం సిఫారసు చేసింది. ఒడిశా, కేరళ...
విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలపై సత్వరమే దృష్టిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీకి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. పోలవరం ప్రాజెక్టు, జాతీయ ఆహార భద్రతా చట్టం అమల్లో...
రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతో.. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. తద్వారా మెడిసిన్ చదవాలన్న స్థానిక విద్యార్థుల కల కూడా...
సామాజిక కార్యకర్త తీస్తా సీతల్వాడ్కు సుప్రీంకోర్టు ఊరట నిచ్చింది. మధ్యంతర బెయిల్ను పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేస్తూ విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. గుజరాత్ సర్కారుకునోటీసులు జారీ చేసింది. ఈ...
తాను పార్టీని ఎప్పుడూ ఏదీ అడగలేదని.. అధిష్టానం గుర్తించి ఇచ్చిన అన్ని బాధ్యతలను క్రమశిక్షణ గల కార్యకర్తగా నిర్వర్తించానని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ...
అమెరికాలో ఓ పోలీస్ రౌడీలా ప్రవర్తించాడు..! ఓ మహిళను మెడపట్టి బలంగా నేలకు కొట్టాడు..! అనంతరం ఆమె పైకి లేవకుండా మోకాళ్లతో తొక్కిపెట్టాడు..! తాను మహిళనని, తనను టచ్ చేయొద్దని ఆమె అరుస్తున్నా...
కరీంనగర్ – వరంగల్ మధ్య నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణీకులకు శుభవార్త. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన కృషితో కరీంనగర్ – వరంగల్ (ఎన్ హెచ్-563)...
డా. బిఆర్ అంబేద్కర్ భారతదేశానికి ఓ ఆత్మగా, ప్రజాస్వామ్యానికి ఓ ప్రతిరూపంగా నిలుస్తారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న మన దేశం సమానత్వం...