బాల్కొండ నియోజకవర్గంలోని ముప్కాల్ పంపు హౌజ్ నుండి ఎస్సారెస్పీ జలాశయంలోకి వరద కాలువ ద్వారా ఎదురెక్కి వచ్చిన కాళేశ్వరం జలాలను రాష్ట్ర శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి,దేవాదాయ శాఖ మంత్రి...
దివంగత ముఖ్యమంత్రి, డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి గారి జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం నేడు వైఎస్సార్ రైతు దినోత్సవాన్ని రాష్ట్ర, జిల్లా, మండల, రైతు భరోసా కేంద్రాల స్థాయిలో నిర్వహిస్తోంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో...
రాష్ట్రంలోని డెయిరీలను, వాటి ఆస్తులను అమూల్ సంస్థకు కట్టబెడుతున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆరోపించారు. దాదాపు 6వేల కోట్ల రూపాయల ఆస్తులనుఅమూల్, దాని అనుబంధ సంస్థలకు సిఎం జగన్ ధారాదత్తం...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు జూలై 8 నుంచి జూలై 10 వరకు మూడు రోజుల పాటు వైయస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. జూలై 8న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో...
కాళోజి హెల్త్ యూనివర్సిటీ, 06 - 07 - 2023 : రాష్ట్రం లో వైద్య దంత ప్రవేశాల ప్రక్రియ ప్రారంభం అయింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల ప్రవేశాలకు గాను ఆన్ లైన్...
ప్రజలకు, మీడియాకు ధరణికి సంబంధించి టెర్రాసిస్ కంపెనీ మాత్రమే కనిపిస్తోంది. కానీ దీని వెనక పెద్ద మాఫియా దాగుంది. అందుకు సంబంధించి ధరణి ఫైల్స్ ను ఆధారాలతో సహా సీరియల్ గా బయటపెడతాం....
ప్రముఖ మెసేజింగ్ యాప్ ట్విట్టర్కు పోటీగా మెటా (ఫేస్బుక్ మాతృసంస్థ) రూపొందించిన ‘థ్రెడ్స్’ సంచలనాలు నమోదుచేస్తున్నది. విడుదల చేసిన ఏడు గంటల్లోనే కోటిమందికిపైగా థ్రెడ్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొన్నట్టు మెటా అధినేత మార్క్...
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా వరంగల్ కమిషనరేట్ పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగం ప్రధాన మంత్రి పర్యటించే ప్రాంతాల్లో ఈ నెల 8న గగనతలాన్ని...
ప్రధాని నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఏర్పాటు చేయని ఎన్ డి యే సమావేశం ప్రతిపక్షాల ఐక్కత దెబ్బకు దిగొచ్చింది. ఇప్పటికే ఎన్ డిఎ లో వున్న...
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండు పార్టీల డీఎన్ఏ ఒక్కటేనన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి. కాంగ్రెస్ కు ఓటేస్తే బీఆర్ఎస్ కు వేసినట్టు.. బీఆర్ఎస్ కు ఓటేస్తే కాంగ్రెస్ కు...