బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టుల పేరుతో ఆర్భాటాలు చేయడం తప్ప, రైతన్నకు సాగునీరు అందించడంలో విఫలమైందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్ రెడ్డి అన్నారు. పల్లె పల్లెకు ప్రవీణ్ అన్న గడప గడప కు...
రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని సిఎం జగన్ నాశనం చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. ఏపీలో మూడు వేల రూపాయలు ఉన్న విద్యుత్ మీటర్ ను పక్క...
హైదరాబాద్ జిహెచ్ఎంసి నూతన కమిషనర్ గా రోనాల్డ్ రోస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో జిహెచ్ఎంసి కమిషనర్ గా పని చేసిన లోకేష్ కుమార్ నుండి రోనాల్డ్ రోస్ బాధ్యతలు స్వీకరించారు. ఇంతకు...
తెలంగాణ రాష్ట్రంలో గురువారం వరకు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దాదాపు అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఉంటాయని పేర్కొంది. నైరుతి...
అమెరికా శ్వేతసౌధంలో కొకైన్ మాదకద్రవ్యాన్ని గుర్తించారు. ఇటీవల ఓ తెల్లటి పదార్ధాన్ని అధికారులు పసికట్టారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లకు ఆ పౌడర్ దొరికింది. వైట్హౌజ్లోని వెస్ట్ వింగ్ ప్రాంతంలో దాన్ని సీజ్ చేశారు....
తెలంగాణకు ప్రవాసులు చేయూతనివ్వాలని, తొమ్మిదేళ్లలో తెలంగాణ స్వరూపం మారిపోయిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ పేరు అంతర్జాతీయంగా మరింత ఆదరణ చూరగొంటున్నదన్నారు. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం టంపాలో టీఆర్ఎస్ యూఎస్ఎ కన్వీనర్...
వేసవి కాలం ముగిసి వానా కాలం మొదలయ్యాక కూరగాయల కొరత ఉండటం పరిపాటి. అయితే ఈ ఏడాది మాత్రం ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అందులో టమాట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టమాట...
రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఢిల్లీ బయల్దేరి వెళ్ళారు. సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ప్రధానితో భేటీకి ముందు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను...
తాము అధికారంలోకి రాగానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో అల్లూరి 125వ...