Thursday, March 20, 2025
HomeTrending News

బండి సంజయ్ వ్యాఖ్యలు సరికాదు- ధర్మపురి అరవింద్

ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల ఎంపీ ధర్మపురి అరవింద్ అభ్యంతరం వ్యక్తం చేశారు. కవితపై బండి సంజయ్...

పవన్ ది గంటకో మాట : బొత్స ఎద్దేవా

పవన్‌ కళ్యాణ్  ను చూస్తే జాలేస్తోందని, అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో అర్ధం కావడం లేదని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి బొత్స సత్యనారాయణ ఎద్దేవా చేశారు.  చంద్రబాబు బీసీలకు ఏమీ చేయలేదు....

కాంగ్రెస్ కు నల్లారి గుడ్ బై

మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే కు తన రాజీనామా లేఖ పంపారు. తన ఈ...

కెసిఆర్ జైలుకు పోవడం ఖాయం – పొన్నాల లక్ష్మయ్య

లిక్కర్ కేసులో భాగస్వాములు, అందులోని కంపెనీలు, ప్రధాన పాత్రధారులని వదిలేసి కొంతమందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారని పిసిసి మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పరిస్థితి కాదన్నారు. హైదరాబాద్...

ఆత్మ పరిశీలన అవసరం: కాపులతో పవన్

సంఖ్యా బలం ఉండి కూడా కాపు, తెలగ, బలిజ  కులాలు రాజకీయ అధికారానికి ఎందుకు దూరంగా ఉన్నాయో, ఇంకా ఎందుకు దేహీ అనే పరిస్థితుల్లో ఎందుకు ఉన్నామో ఆత్మ పరిశీలన చేసుకోవాలని జనసేన...

మన ప్రయాణం ఇలాగే కొనసాగాలి : సిఎం జగన్

వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా  ఆ పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 12 వసంతాలు పూర్తి చేసుకుని నేడు 13వ...

గులాబీ శ్రేణుల ఆత్మీయ సమ్మేళనాలు

భారత రాష్ట్ర సమితి పార్టీని మరింత బలోపేతం చేస్తూ, 60 లక్షల పార్టీ శ్రేణులను మరింత చైతన్యపరిచేలా విస్తృతంగా కార్యక్రమాలను చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు పార్టీ...

ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో ట్విస్ట్..

ఢిల్లీ లిక్కర్ స్కాంలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ నితీష్ రాణా తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతోనే తాను రాజీనామా చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. 2015 నుంచి...

తుది దశలో బిఆర్ఎస్ కార్యాలయ నిర్మాణ పనులు

దేశ రాజధాని ఢిల్లీ వసంత్ విహార్ లో నిర్మిస్తున్న బిఆర్ఎస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయ తుది దశ నిర్మాణ పనులను ఆదివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల...

ఈడి, సిబిఐలతో బిజెపి రాజకీయాలు – తలసాని ఫైర్

ఈడి, సిబిఐలను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీలను కేంద్రంలోని BJP ప్రభుత్వం అణచివేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ఆరోపించారు. తాము దేవాలయాలను అభివృద్ధి చేస్తుంటే....బిజెపి నేతలు దేవుళ్ళతో రాజకీయాలు చేస్తున్నరని మండిపడ్డారు. ప్రముఖ...

Most Read