బీసీల గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కు లేదని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు. బీసీలకు సామాజికంగా, రాజకీయంగా గుర్తింపు ఇచ్చిన ఘనత సిఎం జగన్...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా బోగస్ ఓట్లు నమోదు చేశారని, దీనిపై చర్యలు తీసుకువాలని ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్...
ప్రజల ఆలోచనలను, ఆశయాలను తన లక్ష్యాలుగా మలచుకున్న నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. పార్టీని స్థాపించిన తరువాత...
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు 13వ వసంతంలోకి అడుగుపెడుతోంది. ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ జెండాలు ఎగురవేయాలని, దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు రంగులు వేసి పూలమాలలతో...
మూడు గ్రాడ్యుయేట్, రెండు ఉపాధ్యాయ నియోజకవర్గాలకు జరుగుతోన్న శాసనమండలి ఎన్నికల పోలింగ్ ఎల్లుండి జరగనుంది. ఎన్నికల ప్రచారం ఈ సాయంత్రంతో ముగిసింది.
ఉత్తరాంధ్ర .... శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం
తూర్పు రాయల సీమ- ప్రకాశం, నెల్లూరు,...
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు రెండ్రోజులపాటు విరామం ఇవ్వనున్నారు. లోకేష్ యాత్ర ప్రస్తుతం చిత్తూరు జిల్లా మదనపల్లె నియోజకవర్గంలో కొనసాగుతోంది. రాయలసీమ తూర్పు నియోజకవర్గం పట్టభద్రుల...
చైనా నూతన ప్రధానిగా లీ కుయాంగ్ ఎన్నికయ్యారు. దేశాధ్యక్షుడు జీ జిన్పింగ్.. లీ కుయాంగ్ పేరును ప్రతిపాదించారు. గతంలో ఆయన కమ్యూనిస్టు పార్టీ నేతగా చేశారు. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ సమావేశాల్లో జీ...
ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ఈడీ ఎదుట హాజరయ్యారు. ఉదయం తుగ్లక్ రోడ్డులోని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్ రావు నివాసం నుంచి ఎమ్మెల్సీ కవిత ఈడీ ఆఫీస్ కు...
మాజీ ముఖ్యమంతి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా బిజెపి కేంద్ర నాయకత్వంతో చర్చలు జరిపిన ఆయన చేరిక ఇక లాంఛనమే అని తెలుస్తోంది....